Home » National News
TAFCOP ద్వారా ఒక్కో వ్యక్తికి చెందిన ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయో, మొత్తం సిం కార్డులు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే వీలుంటుంది.
మసీదులు ఎక్కడైనా నిర్మించుకోండి, ప్రార్ధనలు ఎక్కడైనా చేసుకోండి.. కానీ దేవాలయాలను కూల్చివేసి నిర్మించిన మసీదులను మాత్రం తిరిగి స్వాధీనం చేసుకుంటామని..అదికూడా పూర్తి న్యాయ బద్ధంగా జరుగుతుందని ఈశ్వరప్ప అన్నారు
బుధవారం సాయంత్రం 7:55 ప్రాంతంలో అమ్రీన్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని..ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించగా..ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారని పోలీసులు పేర్కొన్నారు
లండన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ..భారత విదేశాంగశాఖ నుంచి ప్రభుత్వానికి సంబంధించి (రాజకీయంగా) అనుమతి తీసుకోలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
భారత్ లో ఉన్న తన కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, ఇతర బంధువులకు దావూద్ ప్రతి నెలా రూ.10 లక్షలు పంపుతున్నట్టు ఇది అధికారులు గుర్తించారు. ఈ విషయాన్నీ దావూద్ అనుచరుడి మిత్రుడి సోదరుడు ఖలీద్ ఉస్మాన్ షేక్ వెల్లడించాడు
వారణాసిలో ప్రతి వస్తువు, ప్రతి అంశము ఆ పరమ శివుడికి చెందినదేనని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ..తాము చదువుకునే రోజుల్లో తమ తరగతి గదిలో ఒక్క అమ్మాయి కూడా లేదని అన్నారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి వివేక్ కుమార్ నియమితులయ్యారు.
సాధారణ విద్యాసంస్థల్లో చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులను..మతపరమైన విద్యాసంస్థకు మార్చాలంటూ కొందరు వ్యక్తులు దుబాయ్ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ కాల్ చేయడం సంచలనంగా మారింది
బీహార్ రాష్ట్రంలో వర్షాకాలం ఆరంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందారు