Home » nca
ఇంగ్లాండ్తో సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమి(ఎన్సీఏ)లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది.
ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి మయాంక్ యాదవ్ అందరి దృష్టిలో పడ్డాడు.
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో గాయపడిన టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ లండన్ నుంచి తిరిగొచ్చాడు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2023-2024 సీజన్ కు సంబంధించి వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్లను ప్రకటించింది.
మార్చి 7 నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ నేడు (గురువారం) భారత జట్టును ప్రకటించింది.
బీసీసీఐ తొలి రెండు టెస్టుల కోసం జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కని సంగతి తెలిసిందే.
బెంగళూరు వేదికగా బుధవారం భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
భారత జట్టులోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) చెమటోడ్చుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఫిట్నెస్ సాధించే పనిలో నిమగ్నమై ఉన్నాడు.
భారత క్రికెటర్లలో ఫిట్నెస్కు మారు పేరు ఎవరు అంటే ఠక్కున అందరూ చెప్పే పేరు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. తన పదిహేనేళ్ల కెరీర్లో ఒక్కసారి కూడా పిట్నెస్లేమీ, గాయాల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు దాదాపుగా లేవు.
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరం అయ్యాడు. శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్న అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు