Home » NDA
ఇందులో టీడీపీకి దక్కే పదవులు ఎన్ని? జనసేన, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు?
టీడీపీ, బీజేపీ నుంచి కేబినెట్ మంత్రులుగా కొందరి పేర్లు వినిపిస్తుండగా.. మరికొందరికి సహాయ మంత్రుల పదవులు దక్కే చాన్స్ కనిపిస్తోంది.
ఏపీ నుంచి మంత్రివర్గం రేసులో శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్, కృష్ణప్రసాద్, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి ఉన్నారు.
మన రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే.. ఆదాయ వనరులు సృష్టించుకోవాలి. గ్రాంట్స్, ఫండ్స్ కావాలి. రాష్ట్రం అనేక లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఎన్నికల ప్రచారంలో అనే హామీలు ఇచ్చారు. ఇవన్నీ నెరవేర్చాలి.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి వాటిపై టీడీపీ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తెచ్చుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తొలి నుంచి బీజేపీకి మద్దతుగా ఉండటమే కాకుండా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విషయంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది?
తిరగులేని మెజార్టీ ఉన్నప్పుడే వ్యవసాయ చట్టాల అమలులో బీజేపీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇక మిత్రపక్షాలపై ఆధారపడే స్థితిలో ఎలాంటి వివాదాస్పద చట్టాల జోలికీ ప్రధాని మోదీ వెళ్లరని భావిస్తున్నారు.
ఇక ఈ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం. 2019 ఎన్నికల నాటికి..
తెలుగు ఎంపీలంతా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒత్తిడి తెచ్చి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి...తమ జీవితాలను బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు రాష్ట్రానికి ప్రాజెక్టుల కేటాయింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత వంటివి సాధిస్తే... .ఏపీ ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుకు సరికొత్త అర్�