Home » negative
కరోనా వైరస్ అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. జిల్లాలకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను పంపినట్లు పేర్కొంది. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ తేలితే వెంటనే చికిత్స ప్రారంభించాల
కరోనా వైరస్.. గతకొద్ది నెలలుగా ప్రజలపై ఈ మహమ్మారి చూపిస్తున్న ప్రభావం వర్ణనాతీతం. అన్నిరంగాలతో పాటు టీవీ, సినిమా రంగాలపై తీవ్రంగా దెబ్బకొట్టింది కోవిడ్-19. ఆ గడ్డు పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుని షూటింగు షెడ్యూళ్లు ప్లాన్ చేసు�
పరీక్షల్లో కరోనా పాజిటివ్ వారడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఇద్దరు పేషెంట్లు తిరిగి మళ్లీ హాస్పిటల్ లో చేరారు. మరోసారి టెస్ట్ చేయడంతో ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశరాజధాని ఢిల్లీకి దగ్గర్లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. నోయిడా�
ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు కరోనా వైరస్ సోకిందా అనే ప్రచారం జరుగుతోంది. ఆయన గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. 2020, మార్చి 05వ తేదీన నెల్లూర జిల్లాకు చెందిన ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈయన కొద్ది రోజుల కిందట మంత్రి అనీల్ ను కలి�
హైదరాబాద్ కు టెన్షన్ తప్పింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు కరోనా సోకలేదు. ఇద్దరు అనుమానితులకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి.
కరోనా వైరస్ పై నిరంతరం సమీక్షలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)మరో కొత్త విషయాన్ని తెలియజేసింది. కరోనా వైరస్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ప్రతీ రోజు కరోనాపై సమాచారాన్ని సేకరిస్తున్నామనీ..దాని ప్రభావం, లక్షణాల్లో వస్తున్�
హమ్మయ్య… తిరుపతి వాసులు ఇక భయపడాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తప్పింది. ఇక రిలాక్స్ అవ్వొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్కు చెందిన వ్యక్తికి వైరస్ లేదని తేలింది. అ
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. మరో వైరస్ దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మలేసియా నుంచి తిరిగొచ్చిన కేరళ వాసి ఎర్నాకులంలో మృతి చెందాడు. కరోనా వైరస్ ఉందేమోననే అనుమానంతో వైద్య పరీక్షలన్నీ చేశారు. రోజురోజుకూ వ్యాధి తీవ్�
హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు