Home » negligence
ఆపరేషన్ చేసే సమయంలో పేషెంట్ చనిపోతే అది డాక్టర్ల నిర్లక్ష్యం అని అనలేం అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయినట్లుగా మెడికల్ ఎవిడెన్స్ ఉండాలని..
అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బలో అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. లైన్ మెన్ నిర్లక్ష్యంతో 11 కేవీ సప్లైను గ్రామ లైన్ కు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో ఒకరు మృతి చెందారు.
తాను ఆదేశాలు ఇస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ ట్రాక్టర్ చెత్త తీసుకుని వెళ్లి మున్సిపల్ కమిషనర్ ఇంటి ముందు వేశాడు.
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జనరల్ ది లాన్సెట్ సంచలన విషయాలను వెల్లడించింది.
baby girl dies after eating rat killer: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో దారుణం జరిగింది. ఎవరి నిర్లక్ష్యమో ఏమో కానీ.. ఓ పసిపాప బలైపోయింది. ఐదేళ్లకే నూరేళ్లు నిండాయి. బిస్కట్ అనుకుని ఎలుకలను చంపే మందు తిన్న ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. రోజూలాగే తోటి పి�
Hyderabad Private Schools Negligence: కరోనా ప్రాణాంతక వైరస్. ఏడాది కాలంగా వింటున్న మాట ఇది. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల 50లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 22లక్షల మంది ప్రాణాలను కబళించింది కరోనా వైరస్. అంతటి ప్రాణాంతక వైరస్ కాబట్టే, దేశ విదేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయ�
Up 15 years girl fire kills herself : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నేరం జరిగింది అంటే యూపీలోనా అనేలా తయారైంది. పసిపిల్లల నుంచి వృద్ధురాలి వరకూ జరిగే హత్యలు..అత్యాచారాలకు అదుపులేకుండాపోతోంది. ఈ క్రమంలో ఓ బాలికపై ఓ పెద్దింటి కుర్రాడు వేధింపులకు ప్రాణాలు తీసుకోవాల్సిన దు
గుంతల రోడ్లు కారణంగా ప్రమాదం జరిగితే డ్రైవర్ దే బాధ్యత అంటున్నారు అహ్మదాబాద్ పోలీసులు. ప్రపంచలోనే అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ ఉన్నది భారతదేశంలో. కానీ..రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎక్కడ గుంతలున్నాయో, గతకుల రోడ్లపై ప్రయాణించా�
కరోనాను చూసి కాదు.. కరోనా వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు జనాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం సాటి రోగుల్లో మానవత్వం లేకపోవడం చూ�
కర్నూలు జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజులుగా ఆస్పత్రి గేటు మందు పడి ఉన్న ఓ వ్యక్తి వైద్యులు పట్టించుకోకపోవడంతో మృతి చెందారు. నాలుగు రోజులుగా స్పృహ లేకుండా పడి ఉన్నా వైద్యులు పట్టించుకోకపోవడంతో నడిరోడ్డుపై�