Home » negligence
అనంతపురం జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయింది. ధర్మవరానికి కేతిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ తెల్లవారుజామున 3 గంటలకు అనంతపురం ఆస్పత్రికి వెళ్లాడు. ఊపి
జనగామ జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో బస్టాండ్ లో గర్భిణీ ప్రసవించింది. నిన్న జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన ఓ నిండు గర్భిణీ మాతా శిశు ఆస్పత్రికి రాగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గర్భిణీ అని కూడా చూడకుండా ఇక
హైదరాబాద్ ఈఎస్ఐ స్మశాన వాటికలో దారుణం చోటు చేసుకుంది. సగం కాలిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. మృతదేహాన్ని పూర్తిగా కాల్చకుండానే కాటికాపర్లు వదిలేశారు. దీంతో మృతుడి పుర్రెలు, చేతులు బయటకు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకున�
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ కలెక్టర్ చేశారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్లో నివాసం ఉంటూ, అభివృద్ధి పనులను పరిశీలించకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్చాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్నగర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులపై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.
చిత్తూరు జిల్లా మొగలిఘాట్ రోడ్ దగ్గర జరిగిన ప్రమాదంలో మృతులకు పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి స్వగ్రామం మర్రిమాకుల పల్లెకు
మెదక్ జిల్లా శివంపేటలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల చిన్నారి చనిపోయింది.
చెన్నైలో అధికార పార్టీకి చెందిన బ్యానర్ పైన పడిన కారణంగా సుభశ్రీ(22) అనే మువతి ప్రాణాలు కోల్పోవడంపై డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ స్పందించారు. అక్రమ బ్యానర్లు మరో ప్రాణాన్ని బలిగొన్నాయని స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం,పోలీసుల అసమ�