New Corona Strain

    నేనేమి చేశాను నేరం : సముద్రం చూస్తూ బెంచ్ మీద కూర్చున్న మహిళ అరెస్ట్

    January 11, 2021 / 12:40 PM IST

    Britain police arrested women sitting bench : బ్రిటన్ లో సముద్ర తీరంలో ఓ బెంచీ మీద కూర్చుని ఎగసిపడే కెరటాలను తదేకంగా చూస్తూ కూర్చున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా కూర్చుని సముద్రాన్ని చూస్తున్న ఆమెను హఠాత్తుగా పోలీసులు అరెస్ట్ చేయటంతో ఆమె బిత్తరపోయిం�

    ఏపీలో కరోనా..24 గంటల్లో 238 కేసులు, ముగ్గురు మృతి

    January 2, 2021 / 05:42 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 238 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు చనిపోయారు. ఈ మేరకు 2021, జనవరి 02వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 48 వేల 518 శాంపిల్స్ పరీక�

    AP Covid 19 : 24 గంటల్లో 349 కేసులు, 472 మంది డిశ్చార్జ్

    December 30, 2020 / 05:28 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 30వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించి�

    Covid Cases In AP : 24 గంటల్లో 212 కేసులు, ముగ్గురు మృతి

    December 28, 2020 / 04:24 PM IST

    Covid Cases In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 212 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 28 తేదీ సోమవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 37 వేల 381 శాంపిల్స్ పరీక్షించినట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో

    Hyderabad Metro : new corona strain భయం, 2021 కష్టాల ప్రయాణమేనా?

    December 28, 2020 / 03:17 PM IST

    Hyderabad Metro train New Corona Strain : హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (Hyderabad Metro train)ను కరోనా (Corona) కష్టాలు వెంటాడుతున్నాయి. మరో ఏడాది కష్టాల ప్రయాణం తప్పేట్టు లేదు. కొవిడ్‌ వల్ల ప్రయాణికులు సంఖ్య గణనీయంగా తగ్గింది. కొత్త కరోనా స్ట్రెయిన్‌ (New Corona Strain)తో మెట్రో రైల్‌లో ప్రయాణంచే వారి

    యూకే నుంచి వచ్చిన వారితో శ్రీకాకుళం జిల్లాలో కలకలం

    December 26, 2020 / 06:35 PM IST

    33 people came to Srikakulam from the UK : శ్రీకాకుళం జిల్లాలో యూకే నుంచి వచ్చిన వారితో కలకలం మొదలైంది. బ్రిటన్‌లో కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో శ్రీకాకుళం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నవంబర్ 25 నుంచి

    Covid In Andhrapradesh : 24 గంటల్లో 282 కేసులు, ఒకరు మృతి

    December 26, 2020 / 04:40 PM IST

    Covid In Andhrapradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 282 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 26 తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 42 వేల 911 శాంపిల్స్ పరీక్షించినట్లు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక్కరు

10TV Telugu News