-
Home » new scheme
new scheme
ఒక్కొక్కరికి రూ.15వేలు.. ఏపీలో మరో కొత్త పథకం.. రేపే ప్రారంభం.. వీరే అర్హులు..
రేపు విజయవాడలో ఈ స్కీమ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
డ్వాక్రా మహిళలకు శుభవార్త.. మరో కొత్త పథకం.. వారి పిల్లల చదువుల కోసం...
ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు ప్రోత్సహించేలా.. రేవంత్ సర్కార్ సరికొత్త పథకం..
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణ మహిళలకు గుడ్న్యూస్.. రైల్వే స్టేషన్లలో స్టాల్స్.. ఉపాధి పొందొచ్చు..
రైల్వే శాఖ నుంచి కూడా అనుమతి వచ్చింది.
TSRTC: గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ మరో కొత్త రాయితీ పథకం
పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ ఆర్ధిక భారం తగ్గంచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ టికెట్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ రాయితీ పథకాలను వినియోగించుకున
New Scheme for Poor Prisoners : పేద ఖైదీల కోసం కేంద్రం కొత్త పథకం .. హోంశాఖ ప్రకటన
పేద ఖైదీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెడుతోంది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Tamil Nadu : గృహిణులకు నెలకు రూ.1,000 ఇచ్చే కొత్త పథకం .. ప్రారంభించినున్న సీఎం స్టాలిన్
ప్రభుత్వం మహిళల కోసం 2023-24 వార్షిక బడ్జెట్లో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిన సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం మహిళల కోసం ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ఇంట్లో �
‘Wedding kits’ in Odisha: కొత్తగా పెళ్ళి చేసుకున్న వారికి ‘వెడ్డింగ్ కిట్స్’ పథకం.. కిట్లో గర్భనిరోధక మాత్రలు, కండోములు
కొత్తగా పెళ్ళి చేసుకున్న వారికి ఒడిశా ప్రభుత్వం ‘వెడ్డింగ్ కిట్స్’ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటువంటి కిట్లను అందించడం దేశంలోనే మొట్టమొదటిసారి. వచ్చే నెల నుంచే ఈ పథకాన్ని ఒడిశా సర్కారు అమలు చేయనుంది. ఈ కిట్ల ద్వారా కుటుంబ నియంత్రణపై అవ�
Tamil Nadu : రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నవారికి నగదు బహుమతి : సీఎం స్టాలిన్ కొత్త పథకం
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నవారికి నగదు బహుమతి ఇస్తాం అంటూ సీఎం స్టాలిన్ కొత్త పథకం ప్రకటించారు.
Telangana : ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది.