Home » new scheme
ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.
రైల్వే శాఖ నుంచి కూడా అనుమతి వచ్చింది.
పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ ఆర్ధిక భారం తగ్గంచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ టికెట్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ రాయితీ పథకాలను వినియోగించుకున
పేద ఖైదీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెడుతోంది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రభుత్వం మహిళల కోసం 2023-24 వార్షిక బడ్జెట్లో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిన సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం మహిళల కోసం ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ఇంట్లో �
కొత్తగా పెళ్ళి చేసుకున్న వారికి ఒడిశా ప్రభుత్వం ‘వెడ్డింగ్ కిట్స్’ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటువంటి కిట్లను అందించడం దేశంలోనే మొట్టమొదటిసారి. వచ్చే నెల నుంచే ఈ పథకాన్ని ఒడిశా సర్కారు అమలు చేయనుంది. ఈ కిట్ల ద్వారా కుటుంబ నియంత్రణపై అవ�
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నవారికి నగదు బహుమతి ఇస్తాం అంటూ సీఎం స్టాలిన్ కొత్త పథకం ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది.
మరో సంస్కరణ దిశగా పీఎం మోదీ