Home » Nimmala Rama Naidu
గత టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశామని నిమ్మల రామానాయుడు అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వాసితులను ఆదుకోవడం కూడా తమ ప్రభుత్వానికి అంతే ముఖ్యమని నిమ్మల రామానాయుడు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారంగా ఒకే రోజు రూ.815 కోట్లు చెల్లించిన ఘనత చంద్రబాబుదని తెలిపారు.
వైసీపీ నేతలు కరెంట్ ఛార్జీలపై పోరుబాట చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమ రతనాల సీమగా మారనుందని తెలిపారు.
చంద్రబాబు నాయుడి పాలనలో రైతులు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చిందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన అధికారులు.. శనివారం మూడో గండిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, గండి నుంచి నీరు బయటకు రాకుండా
బుడమేరు వల్ల బెజవాడ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.
డయాఫ్రం వాల్ అంటే చైనా వాల్ లా ఉంటుందని అనుకుంటున్నారు.ప్రాజెక్ట్ ల పరిస్థితిపై అధికారులు వాస్తవాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిజాలు చెబితే ఎక్కడ వాళ్ల మెడకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు.