-
Home » Nimmala Rama Naidu
Nimmala Rama Naidu
రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారు- మంత్రి నిమ్మల రామానాయుడు
ఐదేళ్ల హయాంలో మీరు పూర్తి చెయ్యలేని హంద్రీనీవాను మేము ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి చూపించాం. Nimmala Rama Naidu
వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది: మంత్రి నిమ్మల రామానాయుడు
గత టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశామని నిమ్మల రామానాయుడు అన్నారు.
జగన్ విధ్వంసంతో గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు: మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వాసితులను ఆదుకోవడం కూడా తమ ప్రభుత్వానికి అంతే ముఖ్యమని నిమ్మల రామానాయుడు చెప్పారు.
వచ్చే సంక్రాంతి నాటికి ఈ పని పూర్తి చేయాలన్నదే చంద్రబాబు, పవన్ లక్ష్యం: మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారంగా ఒకే రోజు రూ.815 కోట్లు చెల్లించిన ఘనత చంద్రబాబుదని తెలిపారు.
పవన్ కల్యాణ్ సంకల్పం మేరకు సంక్రాంతి నాటికి ఈ పని పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు
వైసీపీ నేతలు కరెంట్ ఛార్జీలపై పోరుబాట చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
ఇరిగేషన్ను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారు: మంత్రి నిమ్మల రామానాయుడు
కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమ రతనాల సీమగా మారనుందని తెలిపారు.
గత జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యాన్ని దూరం చేసింది: మంత్రి నిమ్మల
చంద్రబాబు నాయుడి పాలనలో రైతులు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చిందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
ఈ విషయంపై జగన్ ఏనాడూ నోరు మెదపలేదు: నిమ్మల రామానాయుడు
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తి.. మంత్రులు, అధికారులను అభినందించిన చంద్రబాబు
బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన అధికారులు.. శనివారం మూడో గండిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, గండి నుంచి నీరు బయటకు రాకుండా
బుడమేరు, కొల్లేరులో అక్రమ నిర్మాణాలు తొలగించడానికి సర్వే చేయిస్తాం: మంత్రి నిమ్మల
బుడమేరు వల్ల బెజవాడ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.