Home » Nimmala Rama Naidu
పోలవరం భూసేకరణ ఫైల్స్ దగ్ధం వ్యవహారం కలకలం రేపుతోంది. పోలవరం భూ నిర్వాసితులకు సంబంధించిన రికార్డులన్నీ ధవళేశ్వరం వద్ద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు.
కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తుకొస్తాడని మండిపడ్డారు.
లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా పెన్షన్ వెంటనే అందించాలని అధికారులతో చెప్పారు మంత్రి. తన సొంత డబ్బు ఇచ్చి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం రాజకీయమే సెపరేట్. అంచనాలకు అందని విధంగా తీర్పు నివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకం.. రాజకీయంగానే కాదు సినీ రంగంలోనూ శాసించే స్థాయిలో ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గ వాసులు.
నవ్యాంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా మార్చాలంటే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందేనని తెలిపారు.
Pawan Kalyan : గోదావరి జిల్లాల్లో 34సీట్లకు 2కంటే ఎక్కువ సీట్లు రావట్లేదంటే వైసీపీ పనైపోయింది. జగన్ ని ఓడించడానికి సమాజంలోని..
అంబటి రాంబాబు.. నీటి పారుదల శాఖ మంత్రో లేక అవగాహన లేని మంత్రో అర్ధం కావట్లేదన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పై అవగాహన లేకుండా..
టీడీపీ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శ్మశానాలకు మృతదేహాలను తరలించే కైలాస రథానికి డ్రైవర్గా మారారు. ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన వ్యక్తిని శ్మశాన వాటికకు తీసుకెళ్ల
ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు ఆయన్ను. టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు నిమ్మల రామానాయుడు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ప్రజా సమస్యలను తీర్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా అధికారులతో సమీక్ష చేయాలని అనుకున్నారు. కా