nirmal district

    Dasara Festivities : కాత్యాయని అవతారంలో బాసర జ్ఞాన సరస్వతి-పోటెత్తిన భక్తులు

    October 12, 2021 / 06:46 AM IST

    నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు,

    Telangana : అనుమానం పెనుభూతమై భార్య హత్య

    July 27, 2021 / 08:13 PM IST

    నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. భర్త చేతిలో భార్య గౌతమి (18) హత్యకు గురైంది.

    Heavy Rains : భైంసాలో వరద బీభత్సం.. నీటిలో చిక్కుకున్న 20 మంది

    July 22, 2021 / 05:53 PM IST

    నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగుల్లో వరద పోటెత్తుతోంది. బైంసాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండటంతో ప్రాజెక్టులోని ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్ర

    Petrol Attack : దారుణం : చెక్కుపై సంతకం పెట్టలేదని అధికారిపై పెట్రోల్ పోసిన సర్పంచ్

    July 13, 2021 / 06:41 PM IST

     నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కుబీర్ మండలం సాల్వీ గ్రామంలో ఉపాధి హామీ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నీకల్ అసిస్టెంట్ రాజుపై సావ్లీ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పందించాడు. దీంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థాన

    కరోనా టీకా తీసుకున్న 108 అంబులెన్స్ డ్రైవర్‌.. గుండెపోటుతో మృతి

    January 20, 2021 / 04:35 PM IST

    108 vehicle driver dies after taking corona vaccine : నిర్మల్‌ జిల్లాలో 108 వాహనం డ్రైవర్‌ విఠల్‌ మృతి చెందాడు. నిన్న కుంటాల పీహెచ్‌సీలో టీకా తీసుకున్న విఠల్‌.. ఇంటికొచ్చాక కళ్లు తిరుగుతున్నాయని చెప్పాడని బంధువులు చెప్పారు. ఆస్పత్రికి తరలిస్తుండగా విఠల్ మృతి చెందాడు. 108 వాహనం

    20 నిమిషాలు, 20వేలు.. ప్రాణం తీసిన ఫుల్‌ బాటిల్‌ చాలెంజ్

    July 14, 2020 / 12:41 PM IST

    నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించడంపై సరదాగా కాసిన పందెం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తిరిగి రాని లోకాలకు పంపింది. జిల్లాలోని మామడ మండలం అనంతపేటలో ఐదుగురు మిత్రులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఫుల్లుగా మందు తాగారు. �

    గుండు గీయించుకుంటే కరోనా రాదా? నిజమెంత

    April 17, 2020 / 10:32 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో దాడి చేస్తుందో

    విద్యుత్‌ తీగలు తెగిపడి 8 ఎకరాల పంట దగ్ధం

    May 12, 2019 / 03:01 PM IST

    నిర్మల్‌ జిల్లా దస్తురబాద్‌ మండలంలో 11కెవి విద్యుత్‌ తీగలు తెగిపడి 8 ఎకరాల పంట దగ్ధమైంది. సకాలంలో ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో గ్రామంలోకి మంటలు వ్యాపించలేదు. ఈ ప్రమాదంలో దాదాపు లక్షా 50వేల నష్టం వాటిళ్లిందని రైతులు ఆందోళన చెందుతున్నార�

    వామ్మో చంపేస్తోంది : నిర్మల్ జిల్లా పంటపొలాల్లో మొసలి కలకలం

    March 20, 2019 / 11:15 AM IST

    పంటపొలాల్లోకి మొసలి వచ్చిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం రేపింది. లక్ష్మణచాంద మండలం పారుపెల్లి శివారులోని పంటపొలాల్లో మొసలి ప్రత్యక్షమైంది. గుర్రపు డెక్క పేరుకుపోయిన ప్రదేశంలో ఆహారం కోసం వెళ్లిన కుక్కను.. మొసలి అమాంతం మింగేసింది. మంగళవారం(మా

10TV Telugu News