-
Home » nirmal district
nirmal district
ప్రభుత్వ బడిలో చేరితే రూ.1000.. టీచర్ సంచలన నిర్ణయం! బడిని కాపాడేందుకు జీతాన్ని పంచుతున్న గురువు
June 22, 2026 / 08:32 AM ISTGovernment School : నిర్మల్ జిల్లా బైంసా మండలంలో లింగా ప్రాథమిక పాఠశాల ఎస్టీజీ ఉపాధ్యాయుడు బిజ్జూర్వార్ సాయినాథ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
ఆపరేషన్ చేస్తుండగా.. గుండెపోటుతో డాక్టర్ మృతి
April 22, 2026 / 09:33 PM ISTహార్ట్ ఎటాక్ తో డాక్టర్ సురేందర్ మృతి చెందినట్టు నిర్మల్ లోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు.
తెలంగాణను రక్షించాలంటే ప్రజలు ఈ పని చేయండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
February 9, 2026 / 03:43 PM ISTఓట్ల లబ్ధి కోసమే ప్రజలను ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు రెచ్చగొడుతున్నాయని తెలిపారు.
ప్రత్యేక యూనివర్సిటీ, ఎయిర్పోర్ట్, నిధులు, పరిశ్రమలు- ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ వరాల జల్లు
January 16, 2026 / 06:15 PM ISTరాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమై నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. Cm Revanth Reddy
తెలంగాణలో మరో ఘోరం.. ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసిన మహిళ.. బాత్రూంలో పడేసి..
August 26, 2025 / 03:02 PM ISTదుబాయ్లో ఉన్న హరిచరణ్ కొడుకు కృష్ణ హుటాహుటిన గ్రామానికి వచ్చాడు. తన తల్లిపై అనుమానంతో కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
డ్రోన్లతో అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. చివరికి వారి జాడను కనిపెట్టేశారు.. గ్రామస్తులు ఏం చేశారంటే..?
April 12, 2025 / 02:29 PM ISTపోలీసులు ఉదయాన్నే మూడు ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అధునాతన డ్రోన్ల సహాయంతో ...
యూపీలో తెలంగాణకు చెందిన యాత్రికుల బస్సు దగ్ధం.. ఒకరు సజీవదహనం
January 15, 2025 / 07:51 AM ISTతెలంగాణ రాష్ట్రానికి చెందిన 50మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు, అందులోని సామాగ్రి పూర్తిగా దగ్దం అయ్యాయి.
పోలీసుల వలయంలో బాసర ట్రిపుల్ ఐటీ.. రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు..
November 16, 2024 / 12:28 PM ISTర్మల్ జిల్లా బాసర ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ట్రిపుల్ ఐటీ ముట్టడికి ..
నిర్మల్ జిల్లాలో పెద్దపులి టెన్షన్.. బయటకు రావాలంటేనే హడల్..
November 12, 2024 / 05:12 PM ISTఅటు పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష : రాహుల్ గాంధీ
May 5, 2024 / 02:34 PM ISTఢిల్లీలో ఈసారి ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. జాతీయ ఉపాధిహామీ కూలీ 400కు పెంచుతాం. దేశంలో ఉన్న 90శాతం పేదల తలరాతలు మారుస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.