Home » nirmal district
పోలీసులు ఉదయాన్నే మూడు ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అధునాతన డ్రోన్ల సహాయంతో ...
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 50మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు, అందులోని సామాగ్రి పూర్తిగా దగ్దం అయ్యాయి.
ర్మల్ జిల్లా బాసర ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ట్రిపుల్ ఐటీ ముట్టడికి ..
అటు పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.
ఢిల్లీలో ఈసారి ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. జాతీయ ఉపాధిహామీ కూలీ 400కు పెంచుతాం. దేశంలో ఉన్న 90శాతం పేదల తలరాతలు మారుస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఇందులో కాంగ్రెస్ అవిశ్వాసానికి 9మంది కౌన్సిలర్ల మద్దతు తెలిపారు. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
నమ్ముకున్న పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. రెండుసార్లు 2వ స్థానంలో ఉన్న తనను కాదని 3వ స్థానంలో ఉన్న వ్యక్తికి టికెట్ కేటాయించడం బాధాకరం అన్నారు.Nirmal BJP
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ధరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు రోజుల్లో 280 ధరఖాస్తులు వచ్చాయి.
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మరోసారి టెన్షన్ పెడుతోంది. గేట్లు తెరుచుకోకపోవడంతో స్థానికులతో పాటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.