Home » Nirmala Sitharaman
వికసిత భారత్ లక్ష్య సాధన కోసం ఏపీ తరుపున కేంద్ర ప్రభుత్వానికి తాము నిరంతరం మద్దతుగా నిలుస్తామని, అదే సమయంలో రాష్ట్రానికి అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఏపీ సర్కార్ చెబుతోంది.
కేరళలోని కన్నూర్లో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లోక్సభలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
లోక్సభలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.05గంటలకు నిర్మలా బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు.
పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే మళ్లీ సంపూర్ణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం అవసరం అవుతుంది. అలా కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు ఈ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.
మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్ లో ఆశించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
మధ్యంతర బడ్జెట్ను 2024, ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు.
ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ ఏటా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల చేస్తుంది. 2023 లో భారతదేశానికి చెందిన నలుగురు మహిళలు అందులో స్ధానం సంపాదించుకున్నారు.