Home » Nirmala Sitharaman
మణిపూర్, ఢిల్లీ, రాజస్థాన్ ఇలా ఎక్కడైనా స్త్రీల బాధలను సీరియస్గా తీసుకోవాలనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. అలాంటి వాటిలో రాజకీయాలు ఉండకూడదు. కానీ ఈ సభలో ద్రౌపది గురించి చర్చ జరిగింది. ఈ సభలో 25 సంవత్సరాలుగా ఉన్నాను.
ఆన్లైన్ గేమింగ్, క్యాసినో గుర్రపు పందాలపై పన్ను విధించే అంశంపై నేడు జీఎస్టీ మండలిలో నిర్ణయం ఉండే అవకాశం ఉంది. పన్ను రేట్లు, మినహాయింపులు పరిపాలనా విధానాలు జీఎస్టీకి సంబంధించిన కీలక అంశాలను నిర్ణయించడంలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషిస్తోం
Komatireddy Venkat Reddy : గ్రామీణ, మారుమూల ప్రాంత ప్రజలు ఇంటర్నెట్ సమస్యను కూడా ఎదుర్కొంటారని చెప్పారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ఇటీవల ప్రతీక్ దోషితో సింపుల్ గా జరిగింది. అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి బ్యాగ్రౌండ్పై జనం ఆరా తీస్తున
ఫించన్ కోసం 70 ఏళ్ల సూర్యా హరిజాన్ పరిస్థితి తెలుసుకుని మంత్రి నిర్మలమ్మ చలించిపోయారు. బ్యాంకు అధికారుల వివరణ కోరారు. మానవతా కోణంలో స్పందించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 లక్షల కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞాపనలతో జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞాపనలను కేంద్రానికి అందజేశార�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై జోకులు వద్దు అని అన్నారు. "కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు మరి మీ సంగతి ఏంటీ?" అని నిర�
దేశంలో పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము సిద్ధమని, అయితే, ఇది రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ)తో
రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ ఏడాది బడ్జెట్ (2023-24) కాకుండా పోయిన సంవత్సరం బడ్జెట్ (2022-23) పేపర్లు చదివారు గెహ్లా�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు సాధారణ బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టనున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు.