Home » Nirmala Sitharaman
హిందీలో మాట్లాడాలంటే భయమని చెప్పిన నిర్మలా.. గురువారం నాటి కార్యక్రమంలో హిందీలోనే మాట్లాడారు. ఇక ఇదే కార్యక్రమంలో గత ప్రభుత్వాల పని తీరుపై నిర్మలా విమర్శలు గుప్పించారు. అటల్ బిహారీ వాజిపేయి ప్రభుత్వం అనంతరం దేశంలో అభివృద్ధి ఆగిపోయిందని, ర�
అక్రమ లోన్ యాప్స్పై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతోంది కేంద్రం. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లోన్ యాప్స్ త్వరలో నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అనుమతి కలిగిన లోన్ యాప్స్ వివరాలతో ‘వైట్లిస్ట్’ సిద్ధం చేయబోతుంది ఆర్బీఐ.
ఈ పథకంలో పని చేస్తున్న వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఇప్పుడు తగ్గిందని పేర్కొన్నారు. 2020-21లో 447 మిలియన్ల మంది ప్రజలు ఈ పథకం కింద పని కోసం అప్లై చేసుకోగా.. 2021-22లో 402 మిలియన్లకు ఆ సంఖ్య తగ్గిందని తెలిపారు. ఈ ఏడాది మే నెల నుంచి డిమాండ్ స్థిరంగా తగ్గుతోం�
కేసీఆర్కి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చురకలు
తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉందని, రైతు రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు చేసే అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని ఆమె గుర్తు చేశారు.
దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశమే లేదన్నారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని, ఆర్థిక మాంద్యానికి అవకాశం లేదని పార్లమెంటులో ప్రకటించారు.
రాష్ట్రాల రుణాల జాబితాను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. బహిరంగ మార్కెట్ నుంచి మూడేళ్లలో తీసుకున్న రుణాలతో జాబితాను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ కు 2022 మార్చి 31 నాటికి 3లక్షల 98వేల 903 కోట్ల రూపాయల అప్పు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే 2022 మార�
దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. వంట గ్యాస్, జీఎస్టీ పెంపుతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రశ్నించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.
ఇటీవల జీఎస్టీ పరిధిలోకి వచ్చిన పలు ఉత్పత్తుల విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. కొన్ని ఉత్పత్తులు విడిగా అమ్మితే, జీఎస్టీ వర్తించదని ఆమె తెలిపారు.
మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 47వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అనేక ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తూ, మరికొన్నింటి శ్లాబ్స్ మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.