Home » Nirmala Sitharaman
2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జనామోదాన్ని సాధించే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర ఆర్థిఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి..
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు.
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి?
‘పెట్రోలు ధరలు మీకు భారంగా మారాయా. అయితే మీరు ఎవరికైతే ఓట్లు వేసారో..వారిని నిలదీసి ప్రశ్నించండీ’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు సలహా ఇచ్చారు.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(15 నవంబర్ 2021) సమావేశం కానున్నారు.
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ అయ్యారు.
మా నిధులు మాకివ్వండి ప్లీజ్..!
వాహనదారులకు మళ్లీ నిరాశే..!