Home » Nirmala Sitharaman
చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు సెంచరీ దాటాయి. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తీయాలంటే
నిధులివ్వండి మహాప్రభో
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టాలని..కరోనా కారణంగా సతమతమవుతున్న పేద ప్రజలు, చిరు వ్యాపారులకు పంపిణీ చేయాలని విపక్షాలు సహా పలువురు ఆర
కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ కుంగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ సహాయ ప్యాకేజీ వల
పన్నుదారుల సౌలభ్యం కోసం కొత్త తరహా ఫీచర్లతో ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్సైట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
కోవిడ్ చికిత్సకు దిగుమతి చేసుకునే ఔషధాలు, వైద్య పరికరాలపై,మెడికల్ ఆక్సిజన్పై విధిస్తున్న పన్నులను పూర్తిగా రద్దుచేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓవైపు దాదాపు 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తున్నా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్పై కుండ బద్ధలు కొట్టేసింది కేంద్రం.... ఏ మాత్రం శషబిషల్లేకుండా ప్లాంట్ ప్రైవేటకీరణ తథ్యమని ప్రకటించింది.. ప్లాంట్ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ... అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్ప�