Home » Nirmala Sitharaman
12-point Stimulus 3.0 : ఆర్థిక పురోగతితో పాటు ఉపాధి, క్రెడిట్, మ్యాని ఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో మరింత ప్రోత్సాహాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్-3.0ను ప్రకటించింది. ఈ సహాయక ఉద్దీపన ప్యాకేజీ పథకం కింద 12 రకాల నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మ�
Polavaram project arrears : పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సోమవారం (నవంబర్ 2, 2020) కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. ఎలాంటి షరుతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలకు అంగీకర�
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ సమావేశాల్లో మాట్లాడిన విజయసాయిరెడ్డి..పోలవరం ప్రాజెక్టుని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పం ప
రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్రంతో సమరానికి రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రప్రభుత్
కరోనా దెబ్బకి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థలు 50, 70, 80 శాతం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నాయి. ఇక, వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నార�
ఎట్టకేలకు వలస కార్మికుల సంక్షోభ సమస్యను ప్రభుత్వం చేపట్టిందని, రెండో విడత చర్యలు చిన్న రైతులు, వీధి వ్యాపారులు, వలస కార్మికులపై దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఎక్కువ మంది వలస కార్మికులు ఇప్పుడు తమ సొంత ర
‘ఆత్మ నిర్భర్ భారత్’లో రెండో ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మలా 9 రంగాలకు ఉద్దీపన చర్యలను ప్రకటించారు. చిన్న, సన్నకారు రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారులను
సంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. ఉద్యోగుల భవిష్యనిధి (EPF) కింద ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయీస్ షేర్ రెండింటిని వచ్చే మూడు నెలల ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్రం ప్రకటించింది. రూ.15వేల ల�
కరోనాపై భారత్ యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చర్యల వల్ల పలు రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో..మరిన్న చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. స్టిములస్ ప్యాకేజీని రెడీ చేయడానికి కేంద్రం క�
కరోనా సంక్షోభంతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా దెబ్బకు విలవిలాడిపోతున్న ట్రేడర్లు, కంపెనీలతో పాటు ఆర్థికపరమైన చెల్లింపుల గడువుతేదీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మ�