Nirmala Sitharaman

    బడ్జెట్ 2020 – 2021..ఊరించి ఉసురు

    February 2, 2020 / 12:35 AM IST

    దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ప్రవేశపెట్టగా..తన సుదీర్ఘ ప్రసంగంతో తన రికార్డుని తానే అధిగమించారు..అనారోగ్యం కారణంగా మరో రెండు పేజీల ప్రసంగం పూర్తి కాకుండానే

    తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది : బడ్జెట్ పై కేసీఆర్

    February 1, 2020 / 03:10 PM IST

    కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావ�

    గ్రామీణ మహిళల కోసం ధాన్యలక్ష్మి పథకం

    February 1, 2020 / 11:28 AM IST

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  శనివారం పార్ల మెంట్ లో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్ లో రైతులకు, మహిళలకు పెద్ద పీట వేశారు. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకం తీసుకువచ్చారు.  గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూత నివ్వడానికి ధాన్యలక్ష్మి పేరుతో  �

    బడ్జెట్ 2020 : పాన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్

    February 1, 2020 / 10:07 AM IST

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) రెండోసారి కేంద్ర బడ్జెట్-2020 ప్రవేశపెట్టారు. పాన్ కార్డు విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇకపై పాన్

    బడ్జెట్ 2020 : ధరలు తగ్గేవి, పెరిగేవి

    February 1, 2020 / 10:05 AM IST

    2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి.  కస్టమ్స్‌ డ్యూటీ పెంపు�

    నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై ఒకటే పరీక్ష

    February 1, 2020 / 08:43 AM IST

    నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై ఒకటే పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం నేషనల్ రిక�

    పన్ను వేధింపులను ఎంతమాత్రం సహించం : ఆర్ధిక మంత్రి

    February 1, 2020 / 08:29 AM IST

    పౌర నేరాలను చట్టబద్ధం చేసేందుకు కంపెనీల చట్టంలో సవరణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్రబడ్జెట్ 2020 ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ.. కంపెనీల చట్టాన్ని

    కేంద్రం సంచలన నిర్ణయం : LIC వాటాల విక్రయం.. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్

    February 1, 2020 / 07:50 AM IST

    దేశీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుక�

    దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కులు.. లక్ష డిజిటల్ గ్రామాలు : రూ.6 వేల కోట్లు కేటాయింపు

    February 1, 2020 / 07:27 AM IST

    దేశంలో సాంకేతిక రంగంలో ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం టెక్నాలజీ రంగంపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2020 కేంద్ర బడ్జెట్ లో టెక్నాలజీ రంగానికి చేయూతనిచ్చేలా లక్ష డిజిటల్ గ్రామాలకు ఇంటర్నెట్ కనె�

    త్వరలో నూతన విద్యా విధానం.. రూ.99,300 కోట్ల కేటాయింపు : నిర్మల

    February 1, 2020 / 06:55 AM IST

    నూతన విద్యా విధానాన్ని (NEP) నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. విద్యా వ్యవస్థలో FDI విధానంతో పాటు సైన్స్, టెక్నాలజీ విద్యార్థుల ఉద్యోగార్హతలు పెరిగేలా చర్యలు చేపడతమని చెప్పారు. అప్రె�

10TV Telugu News