Nirmala Sitharaman

    అన్ని ఏటీఎంల్లో ఉచితంగా విత్ డ్రా.. మినిమం బ్యాలెన్స్ ఫీజు ఎత్తేసిన కేంద్రం

    March 24, 2020 / 09:50 AM IST

    డెబిట్ కార్డుదారులకు శుభవార్త. డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్లకు వెళ్తున్నారా? ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు కంటే ఎక్కువసార్లు విత్ డ్రా చేస్తే ఛార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీల

    ఆధార్-పాన్, GST, ITR గడువు తేదీలు జూన్ 30వరకు పొడిగింపు  

    March 24, 2020 / 09:24 AM IST

    కరోనో వైరస్ నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా షట్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతి సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభా�

    ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్న కేంద్ర ప్రభుత్వం

    March 24, 2020 / 08:07 AM IST

    కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా జరిగిన నష్టాలపై దేశానికి సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోందని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మార్చి24.. మంగళవారం, మధ్యాహ్నం 2 గంటలకు మీడియాను ఉ

    రూ.2వేల నోట్ల రద్దుపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

    February 26, 2020 / 05:33 PM IST

    2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం

    ఏ రాష్ట్రంపైనా వివక్షలేదు: ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకే తెలంగాణకు నిధులు

    February 16, 2020 / 12:48 PM IST

    15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారమే తెలంగాణకు నిధులు కేటాయించామని… ఏ ఒక్క రాష్ట్రాన్ని తగ్గించి‌ చూడాలన్నది మా ఉద్దేశం కాదన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఆమె ఆదివారం  హైదరా�

    రెవెన్యూ మిగులులోనే రాష్ట్రం : తెలంగాణకు లక్షన్నర కోట్లు

    February 10, 2020 / 10:57 PM IST

    తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్ర ఏర్పడిన అనంతరం గత ఆరు ఏండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రూ. 1, 58, 735 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ �

    ఎల్ఐసీ ఐపీఓ : పాలసీదారులకు లాభమా? నష్టమా?

    February 3, 2020 / 08:24 AM IST

    దేశ ప్రజల జీవితంలో ఒక భాగమైన భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం

    కేంద్ర బడ్జెట్‌..తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి..ఎందుకు

    February 2, 2020 / 12:43 AM IST

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల ఊసేలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వేలైన్‌లకు కూడా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై తెలుగు ప్రజలు విస�

    బడ్జెట్ 2020 – 2021..ఊరించి ఉసురు

    February 2, 2020 / 12:35 AM IST

    దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ప్రవేశపెట్టగా..తన సుదీర్ఘ ప్రసంగంతో తన రికార్డుని తానే అధిగమించారు..అనారోగ్యం కారణంగా మరో రెండు పేజీల ప్రసంగం పూర్తి కాకుండానే

    తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది : బడ్జెట్ పై కేసీఆర్

    February 1, 2020 / 03:10 PM IST

    కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావ�

10TV Telugu News