Home » Nirmala Sitharaman
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సెటైర్లు విసిరారు. సోనియా గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని, సొంత మనుషులను పురమాయించి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎదురుప్రశ్నిస్తూ.. మాజీ ప్రధాని ఇం�
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిలిచారు. ఫోర్బ్స్ 2019 విడుదల చేసిన 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలకు చోటు దక్కింది. ఈ జాబితాలో నిర్మల సహా హెచ్ సీఎల్ కార్పొరేషన్ సీఈఓ, ఎగ్జిక�
దేశంలో ఉల్లి ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఏపీలో కిలో ఉల్లి 150 కి చేరితే, తమిళనాడులో 180కి చేరింది. హైదరాబాద్ లో 130-150 మధ్య ఉల్లిధర పలుకుతోంది. కోయకుండానే సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి ఉల్లిపాయ
లోన్ మేళాల్లో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు 9 రోజుల్లో రూ.81వేల 781 కోట్లు పంపిణీ చేసినట్టు ఆర్థిక కార్యదర్శి ఒకరు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు బ్యాంకులు విడతల వారీగా కోట్లాది నగదును బట్వాడా చేసినట్టు ఆయన చెప్పారు. దేశంలో ఆర్థిక వ�
వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రత్యక్ష పన్ను భారీగా తగ్గనుంది. ప్రస్తుత ఆదాయ పన్ను స్లాబ్ లను భారీగా తగ్గనుంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్ధితులను, అభివృధ్ది పనులను సీఎంలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సీఎం లు… పార్టీ చాలా పటిష్టం�
కేంద్రం.. పెట్టుబడి దారులను పెంచే ఉద్దేశ్యంతో కీలక నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపింది. జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. ‘దేశీయ కంపెనీలకు, కొత్త ప్రొ�
అప్పు.. అప్పు.. అప్పు.. ఇప్పటి వరకు ఈ మాట అడిగితే రేపు.. రేపు.. రేపు అనేవారు. ఇప్పటి నుంచి లెక్క మారింది. అప్పులిస్తాం రండి బాబూ అంటూ ఆహ్వానిస్తున్నాయి బ్యాంకులు. విచిత్రం కాదు.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో మేళాలు పెట్టి మరీ అప్పులివ్వటానికి స�
ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తూ ఇవాళ(సెప్టెంబర్-18,2019)సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ-సిగరెట్లకు సంబంధించిన ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ఈ సిగరెట్లకు సంబ�
చిన్న స్థాయి పన్నుచెల్లింపు, ఎగవేతదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.25 లక్షల వరకు పన్ను చెల్లింపు, ఎగవేతదారులు ఆదాయ పన్ను శాఖ నుంచి న్యాయ విచారణ చర్యలు ఎదుర్కొవాల్సిన అవసరం ఉండదని వెల్లడించింది. శనివారం (సెప్టెంబర్ 14)న ఏర్పా�