Nirmala Sitharaman

    ఉల్లిపాయలు తినకపోతే ధరల గురించి పట్టించుకోరా ?

    December 5, 2019 / 07:52 AM IST

    దేశంలో ఉల్లి ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఏపీలో కిలో ఉల్లి 150 కి చేరితే, తమిళనాడులో 180కి చేరింది. హైదరాబాద్ లో 130-150 మధ్య ఉల్లిధర పలుకుతోంది. కోయకుండానే సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి ఉల్లిపాయ

    బ్యాంకుల లోన్ మేళా : 9 రోజుల్లో రూ.81వేల 700 కోట్లు పంపిణీ

    October 14, 2019 / 12:38 PM IST

    లోన్ మేళాల్లో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు 9 రోజుల్లో రూ.81వేల 781 కోట్లు పంపిణీ చేసినట్టు ఆర్థిక కార్యదర్శి ఒకరు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు బ్యాంకులు విడతల వారీగా కోట్లాది నగదును బట్వాడా చేసినట్టు ఆయన చెప్పారు. దేశంలో ఆర్థిక వ�

    ఏడాదికి మీ ఆదాయం ఎంత? : భారీగా తగ్గనున్న పర్సనల్ ట్యాక్స్

    September 23, 2019 / 02:26 PM IST

    వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రత్యక్ష పన్ను భారీగా తగ్గనుంది. ప్రస్తుత ఆదాయ పన్ను స్లాబ్ లను భారీగా తగ్గనుంది.

    బీజేపీ పాలిత సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్

    September 21, 2019 / 10:17 AM IST

    బీజేపీ పాలిత  రాష్ట్రాల సీఎంలతో  కేంద్ర  హోం మంత్రి అమిత్ షా శనివారం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ  పరిస్ధితులను,  అభివృధ్ది పనులను  సీఎంలను  అడిగి తెలుసుకున్నారు. దీనికి సీఎం లు… పార్టీ చాలా పటిష్టం�

    బతకాలంటే ఇవ్వాలి కదా : కార్పొరేట్ ట్యాక్స్ భారీగా తగ్గింపు

    September 20, 2019 / 06:22 AM IST

    కేంద్రం.. పెట్టుబడి దారులను పెంచే ఉద్దేశ్యంతో కీలక నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపింది. జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. ‘దేశీయ కంపెనీలకు, కొత్త ప్రొ�

    బ్యాంకుల రుణమేళా : అప్పులిస్తాం తీసుకోండి బాబూ

    September 20, 2019 / 04:08 AM IST

    అప్పు.. అప్పు.. అప్పు.. ఇప్పటి వరకు ఈ మాట అడిగితే రేపు.. రేపు.. రేపు అనేవారు. ఇప్పటి నుంచి లెక్క మారింది. అప్పులిస్తాం రండి బాబూ అంటూ ఆహ్వానిస్తున్నాయి బ్యాంకులు. విచిత్రం కాదు.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో మేళాలు పెట్టి మరీ అప్పులివ్వటానికి స�

    ఈ-సిగరెట్లపై బ్యాన్ విధించిన మోడీ సర్కార్

    September 18, 2019 / 10:20 AM IST

    ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తూ ఇవాళ(సెప్టెంబర్-18,2019)సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ-సిగరెట్లకు సంబంధించిన ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ఈ సిగరెట్లకు సంబ�

    కేంద్రం గుడ్ న్యూస్ : రూ.25 లక్షల లోపు పన్ను ఎగవేతదారులకు రిలీఫ్

    September 14, 2019 / 01:02 PM IST

    చిన్న స్థాయి పన్నుచెల్లింపు, ఎగవేతదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.25 లక్షల వరకు పన్ను చెల్లింపు, ఎగవేతదారులు ఆదాయ పన్ను శాఖ నుంచి న్యాయ విచారణ చర్యలు ఎదుర్కొవాల్సిన అవసరం ఉండదని వెల్లడించింది. శనివారం (సెప్టెంబర్ 14)న ఏర్పా�

    ఓలా,ఊబర్లే ఆటో సంక్షోభానికి కారణం..నిర్మలాకు మారుతి కౌంటర్

    September 13, 2019 / 07:39 AM IST

    ఆటోమొబైల్ రంగం సంక్షోభానికి కారణం యువత ోలా,ఊబర్ వంటీ  ట్యాక్సీ సేవలను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతుండడమే అంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. నిర్మలా వ్�

    ఓలా,ఊబర్లే ఆటో మొబైల్ రంగం మందగమనానికి కారణం

    September 11, 2019 / 02:01 AM IST

    ఆటో మొబైల్ రంగం మందగమనంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు  సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అందులో కొన్ని ఆలోచింపజేసేవిగా, మరికొన్�

10TV Telugu News