Home » Nirmala Sitharaman
పీఎం కుసుమ్ పథకం ద్వారా 20 లక్షల మంది రైతులకు సోలాప్ పంపులు పంపిణీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-21 బడ్జెట్ ను లోక్సభ పెట్టిన మంత్రి నిర్మలా మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్ప�
GSTతో ప్రజలకు రూ. లక్ష కోట్ల లబ్ది జరిగిందని చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ అమలుతో ప్రజలపై పన్ను భారం తగ్గిందని చెప్పారు. జీఎస్టీ ద్వారా ప్రజలకు లాభాలు చేకూర్చాయని అన్నారు. దీనివల్ల నెలవారీ ఖర్చు 4 శాతం ఆదా అయ్యాయని అంచనా వ�
అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ 2020 – 21ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 2020, ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం 11.00గంటలకు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఈమెకు ఇది రెండోసారి. ఇది సామాన్యుల బడ్జెట్గా
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నారు. పసుపు రంగు చీర ధరించిన నిర్మలా..ఎర్రటి వస్త్రంలో చుట్టి..రాజముద్ర ఉన్న ఉన్న సంచిలో బడ్జెట్ ప్రతులు తీసుకొచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రులు బ్రీ�
కేంద్ర బడ్జెట్ 2020 – 21 ఎలా ఉండబోతోంది ? సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే విధంగా ఉంటుందా ? వరాలు ప్రకటిస్తారా ? అనే ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే..బడ్జెట�
కేంద్ర ప్రభుత్వం 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా&
ఈ దశాబ్దం ఎంతో కీలకమన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈ దశాబ్దంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు పార్లమెంట్కు చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్, రాజ�
కేంద్ర బడ్జెట్ ప్రక్రియ చేపట్టడానికి రంగం సిద్ధమైంది. అధికారులు బిజీ బిజీగా అయిపోతున్నారు. 2020, ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్లో 2020 – 21 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన పత్రాల ముద్రణ స్టార్ట్ అయ్యింది. అయితే..ఈ ప్రక్రియ స�
జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సెషన్ ను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెం�
పేరుకు రెండు వేర్వేరు (1991-2020) దశాబ్దాలు.. కానీ, ఈ రెండింటి దశాబ్దాల్లోని పరిస్థితుల మధ్య పొలికలు ఒకేలా కనిపిస్తున్నాయి. దశాబ్దాల క్రితం జరిగిన అదే సంఘటనలు పునరావృతం కాబోతున్నాయా? ఒకప్పటి పరిస్థితులను తలపించేలా కొత్త ఏడాది ఉండబోతుందా? 1991 ఏడాది ప