Home » Nirmala Sitharaman
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్ల మెంట్ లో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్ లో రైతులకు, మహిళలకు పెద్ద పీట వేశారు. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకం తీసుకువచ్చారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూత నివ్వడానికి ధాన్యలక్ష్మి పేరుతో �
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) రెండోసారి కేంద్ర బడ్జెట్-2020 ప్రవేశపెట్టారు. పాన్ కార్డు విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇకపై పాన్
2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కస్టమ్స్ డ్యూటీ పెంపు�
నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై ఒకటే పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం నేషనల్ రిక�
పౌర నేరాలను చట్టబద్ధం చేసేందుకు కంపెనీల చట్టంలో సవరణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్రబడ్జెట్ 2020 ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ.. కంపెనీల చట్టాన్ని
దేశీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుక�
దేశంలో సాంకేతిక రంగంలో ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం టెక్నాలజీ రంగంపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2020 కేంద్ర బడ్జెట్ లో టెక్నాలజీ రంగానికి చేయూతనిచ్చేలా లక్ష డిజిటల్ గ్రామాలకు ఇంటర్నెట్ కనె�
నూతన విద్యా విధానాన్ని (NEP) నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. విద్యా వ్యవస్థలో FDI విధానంతో పాటు సైన్స్, టెక్నాలజీ విద్యార్థుల ఉద్యోగార్హతలు పెరిగేలా చర్యలు చేపడతమని చెప్పారు. అప్రె�
పీఎం కుసుమ్ పథకం ద్వారా 20 లక్షల మంది రైతులకు సోలాప్ పంపులు పంపిణీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-21 బడ్జెట్ ను లోక్సభ పెట్టిన మంత్రి నిర్మలా మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్ప�
GSTతో ప్రజలకు రూ. లక్ష కోట్ల లబ్ది జరిగిందని చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ అమలుతో ప్రజలపై పన్ను భారం తగ్గిందని చెప్పారు. జీఎస్టీ ద్వారా ప్రజలకు లాభాలు చేకూర్చాయని అన్నారు. దీనివల్ల నెలవారీ ఖర్చు 4 శాతం ఆదా అయ్యాయని అంచనా వ�