Home » no confidence motion
సంఖ్య ప్రకారం చూస్తే పీఠాలకు ఢోకా లేకపోయినా.. సొంత పార్టీ సభ్యుల తీరే వారిని కలవరపెడుతోంది. పదవులను కాపాడుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు.
బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణనకు చేపట్టింది. అయితే దీనికి బీజేపీ మొకాలడ్డింది. కుల గణన చేయరాదని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్లో పేర్కొంది
గురువారం లోక్సభలో మోదీ ప్రసంగిస్తుండగా.. మణిపూర్ అంశంపై మోదీ నోరు విప్పాలంటూ విపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే మోదీ అవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెళ్లారు
ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తుండగా, మరొకవైపు ప్రధాని ప్రసంగానికి కొనసాగింపుగా అధికార పక్షంలోని నేతలు కూడా అనుకూల నినాదాలు చేశారు. అయితే స్పీకర్ మాటలను విపక్షాలు లెక్కచేయలేదు
శక్తిమంతమైన భారత నిర్మాణం కోసం ఎన్డీఏ పని చేస్తోంది. ఆర్ఎస్ఎస్ ని విమర్శిస్తే పుట్టగతులు ఉండవు. Bandi Sanjay - Parliament
దీనికి ముందు లోక్సభలో మోదీ మాట్లాడుతూ.. విపక్షాలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోందని అన్నారు. విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని తమ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టారంటూ ఎద్దేవా చేశారు
2019 ఎన్నికలకు ముందు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో తమపై అవిశ్వాసం పెట్టారని, అయితే అది ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీని ఇచ్చిందని మోదీ అన్నారు.
తాజా అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయేట్టుగానే కనిపిస్తోంది. కారణం.. ఎన్డీయేకు మెజారిటీకి మించి ఎంపీలు ఉన్నారు. వాస్తవానికి తాము ఓడిపోతామని తెలిసి కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి.
అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రెండో చర్చను అధికార పార్టీ సభ్యుల గందరగోళం నడుమ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు.
కేంద్రప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో బుధవారం రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి....