Home » no confidence motion
కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి.
మణిపూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి.
వచ్చే సోమవారమే ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరాలని ఆప్ ఎమ్మెల్యేల్ని బెదిరిస్తోంది. లేకుంటే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తామని హెచ్చరిస్తోంది. ఆప్ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వా�
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆదివారం కీలక రోజు కానుంది. తన రాజకీయ జీవితంలో ఇదో అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరగడానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం.
రాజస్థాన్లో అశోక్ గెహ్లోత్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ రెడీ అయింది. అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నట్టు కాషాయ పార్టీ ప్రకటించింది. రేపు అవిశ్వాసంపై నోటీసు ఇవ్వనుంది. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్�