Nomination

    రాయబరేలిలో నామినేషన్ వేసిన సోనియా గాంధీ

    April 11, 2019 / 10:50 AM IST

    కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 11 గురువారం నామినేషన్ దాఖలు చేసారు. తన కుమారుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా వెం�

    అమేథిలో స్మృతి ఇరానీ నామినేషన్

    April 11, 2019 / 09:49 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అయిన అమేథిలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ గురువారం (ఏప్రిల్ 11, 2019) నామినేషన్ దాఖలు చేశారు.

    వారణాశిలో ఏప్రిల్-26న మోడీ నామినేషన్

    April 10, 2019 / 10:38 AM IST

    ఏప్రిల్-26,2019న ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేయనున్నారు.

    అమేథిలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

    April 10, 2019 / 08:09 AM IST

    కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ అమేథిలో నామినేషన్ దాఖలు చేశారు.

    రాహుల్ గాంధీ నామినేషన్.. సోదరుని వెంట ప్రియాంక

    April 4, 2019 / 05:44 AM IST

    ఉత్తరాధి నుంచి ఒక చోట.. దక్షిణాది నుంచి మరో చోట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  దక్షిణాదిలో పార్టీకి ఊపు తెచ్చే యోచనతో రాహుల్ గాంధీ కేరళలోని వాయినాడ్ నుండి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో

    నాణాలతో నామినేషన్:‘జేబులో డబ్బులు లేవు, పైపులో నీళ్లు లేవు

    April 3, 2019 / 03:46 AM IST

    దుర్గ్: దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికలు పలు చిత్ర విచిత్రాలకు వేదికలవుతున్నాయి. వినూత్న ప్రచారాలు..వింత నిరసనలు ఎన్నో చూశాం.కానీ లోక్ సభకు పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే క్రమంలో చిల్లర నాణాలతో కలెక్టర్ ఆఫీస్ కు చేరుకున్న వి�

    అద్వానీ కోటలో అమిత్ షా నామినేషన్

    March 30, 2019 / 04:27 AM IST

    బీజేపీ కంచుకోట అయిన గాంధీ నగర్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర క్యాపిటల్ అయిన గాంధీనగర్‌లో 1989 నుంచి బీజేపీ అభ్యర్థులే ఇక్కడ గెలుస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్, లాల్ కృష్ణ అద్వానీ, శంకర్ సి

    ఎంపీ బరిలోంచి తప్పుకుని బీజేపీకి షాక్ ఇచ్చారు

    March 29, 2019 / 03:33 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ తరుపున కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబడిన కోట్ల హరిచక్రపాణి రెడ్డి పోటీ నుంచి తప్పుకుని టీడీపీకి జై కొట్టిగా.. ఇప్పుడు బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్ దక్కించుకున్న రాజంపేట అభ్యర్థి కూడా ఆ పార్టీకి ఝల�

    మోడీ పెళ్లిపై దిగ్విజయ్ డౌట్స్

    March 28, 2019 / 04:17 PM IST

    2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు ప్రధాని మోడీ ఎప్పుడూ నామినేషన్ పత్రాల్లో తన పెళ్లి గురించి ప్రస్తావించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ చెప్పినదానికి, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చే�

    జనసేన అభ్యర్ధుల నామినేషన్‌లు తిరస్కరణ

    March 27, 2019 / 02:30 AM IST

    నామినేషన్‌ల అంకం పూర్తి అయింది. ఇప్పుడు అంతా ఎవరి నామినేషన్ ఆమోదం పొందింది. ఎవరిది పొందలేదు అనే విషయంపైనే చర్చ జరుగుతోంది.

10TV Telugu News