Home » Non-bailable warrant
మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అలాగే 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
పేపర్ లీకేజీ కేసులో ఎగ్జామినేషన్ కోసం హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరుకాలేదు.
ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అనంతరం వారెంట్ జారీ చేసిన సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశం తర్వాత కూడా రౌత్ హాజరుకాలేదని మేథా సోమయ్య తరపు న్యాయవాది వాదించారు. రౌత్కు �
బాలీవుడ్ భామ, దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చిక్కులో పడింది. యూపీలోని మొరాదాబాద్ కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ..
non-bailable warrant issued against Kannababu and Ambati Rambabu : ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాని కన్నబాబు, అంబటిపై.. ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Director Shankar: దిగ్గజ దర్శకుడు శంకర్కు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ 2 నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఆరూర్ తమిళ్నాదన్ అనే వ్యక్తి రాసిన కథనే రోబోగా చిత్రీకరించారంటూ వేసిన కేసుపై పలు వాయిదాలకు శంకర్ అటెండ్ అవలేదు. రజనీకాంత్, ఐ�
సినీ నటి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింద �
ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ముగ్గురికి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.