Home » north india
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాలతో అల్లాడుతున్న ఉత్తరాది..
Heavy Rains : ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో వాన కురవడం 20ఏళ్లలో ఇదే తొలిసారి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం బీభ్సతం సృష్టించింది.
విపరీతమైన వేడిగాలులతో ఉత్తర భారతావనిలో 98 మంది మరణించారు.ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 98 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండవేడిమి పరిస్థితులతో ఉక్కపోత కొనసాగుత
పొగ మంచు ప్రభావంతో చీకటి అలుముకోవడం వల్ల విమానాలు ఎయిర్పోర్టులోనే నిలిచిపోయాయి. దాదాపు 118 వరకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవన్నీ డొమెస్టిక్ విమానాలే. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.
రెడ్ అలర్ట్.. ఉత్తరాదిపై చలి పంజా
ఉత్తర భారత దేశం చలితో వణికిపోతోంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, జమ్ము కాశ్మీర్ వంటి రాష్ట్రాలు చలి, పొగ మంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Earthquakes in Himalayas : భూకంపమంటే.. ఎప్పుడు సంభవిస్తుందో తెలియని ఓ మిస్టరీ. కానీ.. అది వస్తే.. ఆ ప్రాంతం మొత్తం షేక్ అయిపోతుంది. ఒక్కసారిగా విధ్వంసం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ మధ్యకాలంలో హిమాలయాలతో పాటు ఉత్తర భారతంలోనూ వరుసగా భూప్రకంపనలు వస్తున్నాయ�