-
Home » north india
north india
ఢిల్లీ ప్రజలను వణికించిన భూప్రకంపనలు.. ఇండ్ల నుంచి బయటకు పరుగులు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన..
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 5.36 గంటల సమయంలో ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
పెరిగిన చలిగాలుల తీవ్రత.. స్కూళ్లకు శీతాకాల సెలవులు పొడిగింపు..!
Winter Holidays Extended : దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీలో ఉదయం 5.30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది.
నేపాల్ కేంద్రంగా భారీ భూకంపం.. భారత్లోనూ కంపించిన భూమి
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్ర 7.1 గా నమోదైంది.
బాబోయ్ చలి.. విపరీతమైన చలిగాలులతో వణికిపోతున్న ప్రజలు..
రాబోయే రోజుల్లో చలి మరింత విజృంభించబోతున్నట్లు ఐఎండీ చేసిన హెచ్చరికలు గజగజ వణికిస్తున్నాయి.
2 రోజుల ముందుగానే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..! ఎండలు మండిపోవడానికి కారణమేంటో తెలుసా?
జూన్ నెలలో కూడా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్నారు.
సౌత్లో కూల్... నార్త్లో హీట్..
సౌత్ ఇండియా చల్లబడుతుంటే.. నార్త్ హీటెక్కుతోంది.
'హనుమాన్' సినిమాతో స్టార్ హీరోల సరసన తేజ సజ్జా.. కేవలం 8 మంది మాత్రమే సాధించిన రికార్డ్..
హనుమాన్ సినిమా ఇప్పటికే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అన్ని ఏరియాలలో కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.
ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న చలిగాలులు...నాలుగు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6-9 డిగ్రీల సెల్సియస్కు తగ్గింది. పంజాబ్, హర్యానా వంటి ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 5వతేదీ వరకు చలి గాలులు వీస్తా�
ఉత్తరభారతాన్ని వణికిస్తున్న చలి...కమ్ముకున్న పొగమంచు
చలి గాలులు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. చలికి తోడు దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కప్పివేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉన్నం�
North India : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఢిల్లీ, ఎన్సీఆర్, నోయిడాలో లోతట్టు ప్రాంతాలు జలమయం
మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిండన్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడా ప్రజలు వణికిపోతున్నారు.