Home » north india
కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, జిల్లాల్లో రాగల 36 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాయలసీమలో జూన్ 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి లోని �
చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాది రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఎముకలు కొరికే చలితో జనాలు
ఉత్తరాదిపై చలి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో దేశ రాజధాని వాసులు గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల పొగమంచు కమ్మేసింది.
ఉత్తర భారతం చలితో గజ గజ వణికిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. 118 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవవ్వడం ఇది
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా పౌరవిమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలను భారత్ ఎత్తివేసింది. భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఉదయం శ్రీనగర్,లేహ్,జమ్మూ,పఠాన్ కోఠ్, అమృత్ సర్, సిమ్ల
ఉత్తరభారతాన్ని చలి వణికిస్తోంది. ఇంట్లో నుంచి ఎవరూ కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. భారీగా మంచుకురుస్తూ దాదాపు రెండు నెలలుగా ప్రజలకు చలిపులి చుక్కలు చూపిస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో చలి పేళుల్లు కారణంగా ఉత్తరభారతంలో ఈ ఏడాది తీవ్రస్థాయిలో హ�