-
Home » NTPC
NTPC
అక్షరాలా రూ.50 వేల కోట్ల స్కామ్: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీశ్ రావు సంచలనం
సకల కుంభకోణాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్గా మారిందని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బూడిద యుద్ధం.. అసలేంటీ వివాదం? ఎందుకింత దుమారం?
ఎందుకూ పనికి రాదనుకున్న బూడిద... కోట్లు కురిపించడం, రాజకీయంగా దుమారం రేపడమే ఆసక్తికరంగా మారింది.
NTPC : న్యూదిల్లీ ఎన్టీపీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జూలై 15, 2022 నుండి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీగా జూలై 29, 2022గా నిర్ణయించారు.
Job Replacement : ఎన్టీపీసీలో ఉద్యోగాల భర్తీ
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
Ntpc : ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ - ఎగ్జిక్యూటివ్ (పీజీడీఎంఈ) దీనికి సంబంధించి ప్రోగ్రామ్ వ్యవధి 15 నెలలు. ఇందులో ఏడాదిపాటు క్లాస్ రూం టీచింగ్, మూడు నెలలపాటు ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి.
Power Crisis : దేశంలో నెలకొన్న బొగ్గు కొరతతో ఏపీలో విద్యుత్ సంక్షోభం
దేశంలో నెలకొన్న బొగ్గు కొరతతో ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్ను 15 నుంచి రూ.20 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చింది.
Floating Solar Plant : దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ప్లాంట్ ప్రారంభం
విశాఖపట్నంలోని సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లోని రిజర్వాయర్ పై ఎన్టీపీసీ 25 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను శనివారం ప్రారంభించింది.
NTPC Jobs : ఉద్యోగాలు భర్తీ… దరఖాస్తుకు చివరి సమయం
నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను ఈ ..
రైల్వేలో 1.40 లక్షల ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం
రైల్వే లక్షల ఉద్యోగాల భర్తికి సంబంధించి పరీక్షల ప్రక్రియపై రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1.40లక్షల ఉద్యోగాల నియామకానికి డిసెంబర్ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించనుంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాద�
ఆన్ లైన్ క్లాసులకు స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య
ఆన్ లైన్ క్లాసులుకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటంలేదని మనస్తాపంతో ఒక దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ కి చెందిన రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్ 12 ఏళ్ల కిందట చనిపోవటంతో, తన తల్లి, కుమార్తె సింధుజతో కలిసి కృష్ణా నగర్ లో జీవిస్