Home » Observation
సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలానికి వెళ్లారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుండి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరక�
సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. సీఎం రైతుల పట్ల గజినిగా మారారని ఎద్దేవా చేశారు. రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
కరోనా(కొవిడ్-19) వైరస్ మహమ్మారి మరణ శాసనాలను లిఖిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,523కు చేరుకోగా.. లేటెస్ట్గా శుక్రవారం ఒక్కరోజే 143మందిచ చనిపోయినట్లు వెల్లడించారు చ�
విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ పలు నిర్ణయాలు తీసుకొంటోంది. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరే స్టూడెంట్స్ సర్టిఫికెట్ల విషయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట
హైదరాబాద్: ప్రేమ పేరుతో వేధిస్తు దాడి చేసిన ఘటనలో దారుణంగా కత్తిపోట్లకు గురైన మధులిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని యశోదా ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్న డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్పై మధులికకు చికిత్స అందిస్తున్నామనీ..ప్రస్తుతం కోమ�
రాజన్న సిరిసిల్ల : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజి రిజర్వాయర్ నిర్మాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకే తలమానికమని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కోనరావుపేట మండలం ధర్మారంలోని సొరంగం, సర్జిపుల్, మల్కపేటలో జరుగుతున్న రిజర్వాయర్ నిర్�