Home » ODI World Cup-2023
భారత్ జట్టుపై ఓటమి తరువాత మోహన్ డి సిల్వా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రాంగణం ఎదుట క్రికెట్ అభిమానులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో భవనం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తుకూడా ఏర్పాుటు చేశారు.
వరల్డ్ కప్ 2023లో టోర్నమెంట్ లో మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రమాణాలతో పాటు సహచరుల్లో ఉత్సాహం నింపే ఆటగాడిని ఎంపిక చేసి బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను టీమిండియా మేనేజ్ మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికాపై మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఇదేసమయంలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. మరోవైపు బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టు ఓటమిలో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ జట్టు హవా కొనసాగుతోంది. ఆదివారం దక్షిణాఫ్రికాపై విజయంతో భారత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంను పదిలం చేసుకుంది. నవంబర్ 12న నెదర్లాండ్స్ జట్టుతో లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడుతుంది.
సచిన్ సెంచరీలు చేసిన 49 మ్యాచ్ లకు గాను భారత్ జట్టు 33సార్లు విజయం సాధించింది. కోహ్లీ శతకాలు సాధించిన 40 సార్లు టీమిండియా విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా జోరు మామూలుగా లేదు. ప్రత్యర్థి ఎవరైనా సరే తన దూకుడును చూపిస్తోంది.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా తనకు ఎదురేలేదని నిరూపించుకుంది. వరుసగా ఎనిమిదో మ్యాచ్లోనూ విజయం సాధించింది.
ఈ గెలుపు ఇచ్చిన జోష్ లో ఉన్న పాకిస్థాన్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది.
బర్త్ డే అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇక క్రీడాకారుల విషయానికి వస్తే ఆ రోజు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడల్లో ఏదైన రికార్డును నెలకొల్పి మెమరబుల్గా మార్చుకోవాలని భావిస్తుంటారు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు.