Home » ODI World Cup-2023
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ లు కలిసి సరికొత్త చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వీరు ఈ ఘనత సాధించారు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా విజయ జైత్రయాత్ర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ విజయం సాధించింది.
భారత కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఎలైట్ లిస్ట్లో చోటు సంపాదించాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లాండ్తో మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.
టీమ్ఇండియా కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచకప్లలో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది.
వన్డే ప్రపంచకప్లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా విజయ జైత్రయాత్ర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇదిలాఉంటే ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే మైదానంలోకి దిగాయి. ముఖ్యంగా భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం అయిందని, అతను ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు తుది జట్టులో ఉండడని వార్తలు వచ్చాయి. కానీ..
ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అతర్జాతీయ క్రికెట్ లో 18వేల పరుగుల మైలురాయిని చేరుకోవాలంటే రోహిత్ మరో 47 పరుగులు చేయాల్సి ఉంటుంది.
లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. దీంతో భారత్ జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.