Home » Odisha
చాలాచోట్ల మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. రకరకాల ఫీట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒడిశాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి సైన్ బోర్డుపై పుష్-అప్ లు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ఫొటోలను లక్ష్మీనారాయణన్ సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గూడ్స్ రైలు వ్యాగన్ లో చెలరేగిన మంటలను ఫైరింజన్లతో ఆర్పివేశారు.
వేసవి సెలవులు ముగిసాయి. స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఓ గ్రామంలో మాత్రం విద్యార్ధులే కాదు టీచర్లు కూడా స్కూల్ కు వెళ్లటానికి జంకుతున్నారు. అది ఒడిశా రైళ్ల ప్రమాదం ఘటన తరువాత..రైళ్ల ప్రమాదానికి స్కూల్ కు సంబంధమేంటీ..? విద్యార్దులు ఎందు�
డీఆర్డీఓ ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపింది.
ఈదురుగాలికి బోగీలు ముందుకు కదలడంతో ఆరుగురు మృతి చెందారు.
బెర్హంపూర్ స్టేషన్ రాకముందే కోచ్లోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుంచి పొగలు వెలువడుతున్నాయని ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేయడంతో సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్ రైలును మంగళవారం మధ్యాహ్నం ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టే�
ఎండలు మండిపోతున్నాయి. చల్లదనం కోసం ఐస్ క్రీమ్ తినటమే వారు చేసిన తప్పు. ఐస్ క్రీమ్ తిని చిన్నపిల్లలు, మహిళలతో సహా 70మంది ఆస్పత్రిపాలయ్యారు.
మృతుల సంఖ్య తగ్గడానికి గల కారణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. "బాలాసోర్ జిల్లా కలెక్టర్ వివరణాత్మక నివేదిక అనంతరం 275గా మరణించారని స్పష్టమైంది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు వెల్లడైంది. ఆ తప్పిదాన్ని సరి
అసత్య ప్రచారం చేస్తుండడం దురదృష్టకరమంటూ తమ ట్విట్టర్ ఖాతాలో పోలీసులు ఓ పోస్ట్ చేశారు.