Home » Odisha
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
Man Arrested For Instigating Elephant : ఏనుగు నుంచి ఆ పోకిరీ తప్పించుకున్నా.. పోలీసులు నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రస్తుతం జైల్లో కూర్చుని ఊచలు లెక్కపెడుతున్నాడు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, జాలర్లు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. Cyclone Hamun Update
స్క్రబ్ టైఫస్ వల్ల వచ్చే వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కొన్నిసార్లు శరీరంపై దద్దుర్లు. ఇది కుట్టిన చోట రక్తకణాలు చనిపోతాయి. కాబట్టి లార్వా పురుగు కుట్టిన వెంటనే తప్పనిసరిగా చికిత్స చేసుకోవాలి. ఏమాత్రం ఆసల్యం �
కొన్ని షాపుల్లో యజమానులు కస్టమర్లకు చిల్లర తిరిగి ఇవ్వాల్సిన సందర్భాల్లో ఏదో సాకుతో ఎగ్గొట్టేస్తుంటారు. పోనీలే ఒక రూపాయికేంటి? అని కొందరు కస్టమర్లు వదిలేసుకుంటారు. కానీ ఒకాయన షాపు యజమానికి ఇవ్వాల్సిన రూ.3 కోసం ఎక్కడి దాకా వెళ్లాడో చదవండి.
ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోయారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. Scrub Typhus - Odihsa
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాడి చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తేనని..
ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్న మొసలి దాడి దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో వీడియో తీశారు. Crocodile Attacked - Odisha
భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడుతోంది. ఒడిశా సాంప్రదాయ నృత్యాలతో చిన్నారులు అలరించారు.
కరెంటు బిల్లు ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది. కరెంటు బిల్లు ఎక్కువ రావడం హత్యకు కారణమైంది. Electricity Bill Kills