Home » Odisha
ఆ గదుల్లో ఎక్కడ చూసినా డబ్బే డబ్బు
బంటీ సాహు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 20 కోట్లు పైగా ఉందని, స్వాధీనం చేసుకున్న డబ్బును ఒడిశా బలంగీర్లోని సుద్పారాలోని బ్యాంకులకు తరలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఒడీశా మద్యం వ్యాపారి నివాసంలో నోట్ల గుట్టలు
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో తాజాగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హై సెక్యురిటిని ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. మావోయిస్టుల పోలింగ్ బహిష్కరణ వ్యూహాన్ని తిప్పికొట్టి, ప్రశాంతంగా ఓటింగ్ పర్వం జరిగేలా చూసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశార�
ఈ కేసులో జంటను అరెస్టు చేశామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. విచారణ పూర్తైన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా విభాగం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేసింది. కటక్ నుంచి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
భార్యా పిల్లల్ని పాముకాటుతో చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలాలకు చేరుకున్నారు. భవనం మూడో అంతస్థులో మంటలను అదుపు చేయడంతోపాటు గన్నీ గోడౌన్లో మంటలను కూడా అదుపు చేశారు.
Two Teachers Detained For Molestation : ఈ తరహా దారుణాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ పిల్లల భద్రత విషయం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.