Home » official
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్ తాకిన విషయం తెలిసిందే. భారత్ లో హేట్ స్పీచ్ పాలసీని మార్చినట్టు వ
మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడున్నాడు ? ఆయన ఆరోగ్యం క్షీణించిందా ? త్వరలోనే లొంగిపోతాడా ? తదితర అంశాలపై తెగ చర్చ జరుగుతోంది. తెలంగాణ పోలీసుల సహకారంతో కేంద్రంతో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాలపై మావోయిస్టు పార్టీ ఇంతవరకు స
ఎంపిక చేసిన పలు దేశీయ కంపెనీలు అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి చైనా అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. చైనా వ్యాక్సిన్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం హై రిస్క్ లో ఉన్నవారికి పరిమిత కాలం వరకు వ్య�
డీఎమ్కే ప్రెసిడెంట్ ఎమ్కే స్టాలిన్ సోమవారం ఎంపీ కణిమొజి ఎదుర్కొన్న కామెంట్లకు మనస్తాపం చెందినట్లుగా పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తన సోదరిని ఇండియన్ అయినప్పటికీ మీకు హిందీ రాదా అని అడిగిన ప్రశ్నపై స్పందించారు. ఇండియన్ అనిపించుకోవ
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిర విశేషాలను ప్రత్యేకంగా భద్రపరచనున్నారు. భూగర్భంలోకి రెండు వేల అడుగుల లోతులో తామ్రపత్రాలు(రాగి పలక)ను ఉంచనున్నారు. దీనిలో బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని మందిర నిర్మాణానికి సార
సంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో త్వరలో 100శాతం సంస్కృతం
కరీంనగర్ – 2 ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబు కుటుంబానికి ఆర్టీసీ యాజమాన్యం పలు హామీలు ఇచ్చింది. కుటుంబంతో చర్చలు జరిపింది. కుటుంబంలో ఆర్టీసీ తరపున ఒకరికి ఉద్యోగం, మరొకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని హామీనిచ్చార�
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులు అయ్యారు. ఈ మేరకు అయన బీసీసీఐ వార్షిక సమావేశంలో ఆయన 39వ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ 33 నెలల పాలన ముగిస
కాంగ్రెస్ పార్టీకి చెందిన 687 ఫేస్ బుక్ పేజీలను, అకౌంట్లను డిలీట్ చేసినట్లు ఫేక్ బుక్ సంస్థ సోమవారం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు బీజేపీ జాత�