Home » officials
Illegal Mutton Transportation : మీరు నాన్వెజ్ ప్రియులా.. వీకెండ్స్ కదా… ఫుల్లుగా లాగిద్దాం అని ప్రిపేర్ చేస్తున్నారా.. ఒక్క నిమిషం. మీరు కొంటున్నది.. కొనుక్కొచ్చింది తాజా మాంసమో కాదో చెక్ చేసుకొండి.. లేదంటే.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. వీకెండ్ రాగానే.. మ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి ఎన్నికయ్యే అవకాశాలను దెబ్బతీసేందుకు చైనా కార్యకలాపాలను ప్రారంభించగా ఫేస్బుక్ ఆ విషయాన్ని గుర్తించింది. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను గుర్తించినట్లు సంస్థ �
ssc board telangana : పదో తరగతి పరీక్షలు రాయాలంటే..ఏదైనా స్కూల్ లో చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఫీజులు కట్టలేని వాళ్లు చదువు మానేయకుండా..పదో తరతి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి (2020 – 21) ఇలాంటి వెసులుబాటు ఇవ్వ
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలానికి వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున�
న్యూజిలాండ్లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. గడిచిన 24 గంటల్లో, న్యూజిలాండ్లో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో న్యూజిలాండ్లో క్రియాశీల కేసుల సంఖ్య 69 కి పెరిగింది. మే నెలలో న్యూజిలాండ్ కరోనా రహితంగా ప్రకటించన తర్వాత ఇప్�
పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ మరియు ఆస్పిరిన్ వంటి పెయిన్ కిల్లర్స్… దీర్ఘకాలిక నొప్పికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయని బ్రిటన్ ఆరోగ్య అధికారులు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (నైస్) నుండి కొత్త ముసాయిదా మార్గ�
అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న కరోనా.. తల్లి ప్రేమపై కూడా తన కర్కశత్వాన్ని చూపిస్తోంది. కన్న పేగు బాంధవ్యాన్ని సైతం కరోనా తెంచేస్తోంది. ఆకలి బాధ తీర్చలేక ఓ తల్లి.. బిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్ముకోబోయ�
బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�
కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నివారణకు తగు చర్యలు తీసుకుంది. తెలంగాణలో నమోదైన తొలి కరోనా కేసులో బాధితునికి మెరుగైన వైద్యసేవలందించి, రోగాన్ని నయంచేసి డిశ్చార్జ్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, గాంధీ వైద్యులకు దక్క
ప్రపంచంలోని అతిపెద్ద బీర్ తయారీ కంపెనీలలో ఒకటైన మోల్సన్ కూర్స్ ప్రధాన కార్యాలయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తితో సహా ఆరుగురు చనిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కంపెనీలో మా