officials

    నిర్భయ దోషుల ఉరిశిక్షపై పటియాల కోర్టును ఆశ్రయించిన తీహార్ జైలు అధికారులు

    February 6, 2020 / 11:13 AM IST

    నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై తీహార్ జైలు అధికారులు పటియాల కోర్టును ఆశ్రయించారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఏపీ భవన్ ముందున్న ఐ లవ్ అమరావతి బోర్డును తొలగించిన అధికారులు

    January 30, 2020 / 06:01 AM IST

    ఢిల్లీలోని ఏపీ భవన్ ముందున్న ఐ లవ్ అమరావతి బోర్డును అధికారులు తొలగించారు. తాజాగా ఐ లవ్ ఏపీ అని బోర్డును ఏర్పాటు చేశారు.

    అమెరికాలో విమాన ప్రమాదం: ఐదుగురు మృతి

    December 29, 2019 / 05:20 AM IST

    అమెరికాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. లూసియానాలోని లాఫాయెట్ ప్రాంతీయ విమానాశ్రయం సమీపంలో కళాశాల ఫుట్‌బాల్ ప్లేఆఫ్ సెమీఫైనల్ కోసం అట్లాంటాకు వెళుతున్న చిన్న విమానం కూలిపోగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో

    ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు

    October 26, 2019 / 10:09 AM IST

    టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు ప్రారంభం అయ్యాయి. ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు.

    ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే చర్చలు

    October 17, 2019 / 07:00 AM IST

    ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే ప్రభుత్వం చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కోర్టు పరిధిలో సమ్మె ఉండటంతో కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

    ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కూలిపోతుంది

    September 23, 2019 / 04:12 PM IST

    INX మీడియా కేసులో తమ సహచరుడు పి చిదంబరం  నిరంతర నిర్బంధం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి చిదంబరం తీహార్ జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ �

    డ్రగ్స్‌ కేసులో ఎవరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు : ఎక్సైజ్‌ శాఖ

    May 15, 2019 / 04:06 PM IST

    టాలీవుడ్‌ను కుదిపేసిన మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదన్నారు. డ్రగ్స్‌ కేసులో 62 మందిని విచారించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఛ

    ధాన్యం కొనుగోలులో జాప్యంతో రైతు మృతి

    May 8, 2019 / 01:43 PM IST

    కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ధాన్యం కొనుగోలులో జాప్యంతో ఓ రైతు మృతి చెందాడు. వడదెబ్బతో అదే ధాన్యం కుప్పపై తనువు చాలించాడు. కామారెడ్డి జిల్లా కొట్టాల్ కు చెందిన రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు మార్కెట్ కు వెళ్లా�

    ఏపీలో 12 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం

    May 5, 2019 / 05:50 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలవేళ నిర్లక్షంగా వ్యవహరించిన ఉద్యోగులపై ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. విశాఖ, మండపేట, కోవూరు, సూళ్లూరుపేట, నూజివీడు ఆర్వో, ఏఆర్వోపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూర

    సిద్ధంగా ఉండండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు

    April 27, 2019 / 03:27 PM IST

    ‘ఫణి’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే విపత్తును ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను ఎప్�

10TV Telugu News