Home » officials
leopard and consuming its meat : కేరళ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కొంతమంది వేటుగాళ్లు చిరుతపులిని చంపి ఏకంగా కూర వండుకుని తిన్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన అటవీ శాఖ పోలీసులు చిరుత పులి చర్మం, మిగిలిన పులి కూరను స్వాధీనం చేసుకున్నారు. ఇడుక్క�
Acting as if vaccines : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు నటించి కెమెరాలకు చిక్కిన ఇద్దరు ఉన్నతాధికారుల నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి…ప్రజలను చైతన్యపరచాల్సింది పోయి…వ్యాక్సిన్ విషయంలో తు.త
Afghan Taliban Chief Restricts Officials to One Marriage : తాను మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలతో ఉంటూ ఇతరులకు మాత్రం ‘ఒక్క పెళ్లే చేసుకోండి..ఒక్క భార్యతోనే సరిపెట్టుకోండి రెండో భార్య వద్దంటూ నీతులు వల్లించాడు మిలిటెంట్ గ్రూప్ చీఫ్. తాలిబన్ కమాండర్లు, ఇతర నాయ�
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉత్తరమేరూర్ గ్రామంలోని చారిత్రాత్మక కుజాంబేశ్వర ఆలయంలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేస్తుండగా.. 10శాతాబ్ధంలోని చోళ కాలం నాటి బంగారు నాణేలు, ఆభరణాల నిధి దొరికింది. ఎండోమెంట్ పరిధిలోకి రాని ఆలయంలో గర్భగుడ
Greater Election Counting : గ్రేటర్ పోరులో.. అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. బల్దియా ఎన్నికల్లో సగానికంటే తక్కువే పోలింగ్ నమోదు కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కొన్ని డివిజన్లలో మధ్యాహ్నం వరకే ఫలితాలు వచ్చే అవకా�
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టి, వైట్హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రక్రియ ప్రారంభించేందుకు లాంఛనప్రాయంగా అంగీకరించారు ప్రస్తుత ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్. కీలక అధికార యంత్రాంగం ‘ఇందుకు అవసరమైన చర్యలు తీసుక�
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్.. ఏడాదిలో 13 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకున్న మహమ్మారి, మరోసారి ఉగ్రరూపం చూపేందుకు సిద్ధమైనట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వైరస్ కారణంగా వచ
Dharani portal launch : తెలంగాణలో ఆస్తుల వివరాల సేకరణ క్లైమాక్స్కు చేరింది. నమోదు ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం..ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం 12.30 గంటలకు రంగారెడ్డి �
CM KCR Directs Officials To Go For Interim Budget Review : హైదరాబాద్లో వరద సహాయ చర్యలను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రోజుకు లక్ష మందికి ఆర్థికసాయం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచుతూ వారికి దసరాకు తీపికబురు తీసుక�
Interstate Bus Services To Andhra Pradesh & Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ..ఈ చర్చలు ఒక కొలిక్క రాకపోవడంతో బస్సుల తిరగడంపై సందిగ్ధత నెలకొంది. ఇ