Home » officials
కరోనాతో తల్లడిల్లుతున్న అమెరికాపై ప్రకృతి కూడా పగబట్టినట్లే కనిపిస్తోంది.
రోనా వైరస్ను ప్రపంచానికి అంటగట్టిన చైనా మరోసారి అదే మహమ్మారితో బెంబెలెత్తిపోతోంది. చైనాలో డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతుండటంతో డ్రాగన్ దేశంలో అధికారులు జనాలను ఇళ్లనుంచి బయటకు రానివ్వకుండా.. ఇళ్లలో పెట్టి తాళం వేసేస్తున్నారు. జనాల�
తెలుగుదేశం పార్టీ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకొని గురువారం రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్..తొలిరోజే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నా.. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం అత్యల్ప కేసులు వస్తున్నాయి. జిల్లాలో కరోనా కేసులు తగ్గడానికి కారణం ఏమిటీ... ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
CM Jagan holds key review meeting:ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో… ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు అధికారులతో ఏపీ సీఎం జగన్ ఈ రోజు సమావేశం కానున్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ అధికారులు, పోడు వ్యవసాయ దారుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది.
Municipal Corporation officials Enthusiasm : విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సమయం కంటే ముందే కార్యాలయం గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ముందే గేట్లు మూసివేయడంతో నామినేషన్ల ఉపసంహరణ కో�
CM KCR focus on Dharani e-portal issues : ధరణి సమస్యలపై సీఎం కేసీఆర్ మరింత ఫోకస్ పెట్టారు. ధరణి ఈ-పోర్టల్లో భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా వచ్చే సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ధరణిపై ఇవాళ ప్రగతి భవన్లో కలెక్టర్లు, అధికారులతో సీఎం సమావేశం క
Panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ బూత్లకు ఓటర్లు చేరుకుంటున్నారు. 6.30 గంటల నుంచి ఓటింగ్కు అనుమతి ఇస్తారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పోలి