One Day

    కరోనా విలయతాండవం…స్పెయిన్ లో ఒక్కరోజే 769మంది మృతి

    March 27, 2020 / 01:15 PM IST

    ప్ర‌పంచ‌దేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 769మంది ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం(మార్చి-27,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిప�

    ఇరాన్‌లో కరోనా మరణ మృదంగం : ఒక్క రోజే 75 మంది మృతి 

    March 13, 2020 / 03:12 AM IST

    ఇరాన్‌లో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది.  వైరస్ కారణంగా ఇక్కడ ఒక్క రోజే 75మంది చనిపోయారు.

    ఒక్క రోజు సీఎంలా…ఒక్క రోజు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు

    February 19, 2020 / 04:20 PM IST

    ఒకే ఒక్కడు సినిమాలోని ఒక్క రోజు సీఎం సీను అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో జరిగినట్లే.. .ఇప్పుడు నిజ జీవితంలోనూ జరిగింది.  అయితే అది ముఖ్యమంత్రి పదవి కాదు. ట్రాఫిక్ పోలీసుగా.   ఉత్తరప్రదేశ్‌లోని  ఫిరోజాబాద్‌లోని మంగళవారం(ఫిబ్రవరి-17,

    నిర్భయ దోషుల రక్షణ కోసం రోజుకు రూ.50 వేల ఖర్చు

    January 23, 2020 / 08:49 PM IST

    నిర్భయ దోషులకు ఉరి తీయడంలో జరుగుతున్న జాప్యం వల్ల జైలు అధికారులకు ఖర్చు కూడా పెరుగుతోంది. ఇందుకు గాను రోజుకు 50 వేలు ఖర్చవుతోంది.

    కోహ్లీపై రచయిత్రి భావన అరోరా డబుల్ మీనింగ్ ట్వీట్

    January 19, 2020 / 07:22 AM IST

    రచయిత్రి భావన అరోరా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. డబుల్ మీనింగ్‌తో ఆ ట్వీట్ ఉండడమే కారణం. తమ అభిమాన క్రికెట్ హీరో కోహ్లీ, అతని భార్య, హీరోయిన్‌ అనుష్కపై వేరే అర్థం వచ్చేలా ట్వీట్ ఉండడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార�

    భువి వచ్చేశాడు : విండీతో వన్డే, టీ 20 సిరీస్ జట్ల ప్రకటన

    November 22, 2019 / 02:42 AM IST

    రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వలేదు అలాగని ఫామ్‌లో లేని శిఖర్ ధావన్‌నూ తప్పించలేదు. ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండానే..వెస్టిండీస్‌తో వన్డే, టీ 20 సిరీస్‌లకు జట్లను ప్రకటించారు. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో జాతీయ సీని�

    ఉల్లి ఘాటు : ఒక్కరోజులో రూ.30 పెరిగింది 

    November 5, 2019 / 10:02 AM IST

    ఉల్లిపాయ ధరలు కొండెక్కి దిగనంటున్నాయి. కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఉల్లిపాయను కట్‌ చేయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లిపాయలను కొనలేకపోతున్నాం..కొనకుండా ఉంటలేకపోతున్నాం. ఎందుకంటే ఉల్లిపాయలేని కూర ఉండదు కాబట్టి. అందుకే ఎంత రేటు ఉన్న�

    ఒక్కరోజులోనే రూ.17 లక్షల జరిమానాలు

    October 15, 2019 / 03:28 PM IST

    గ్రేటర్‌ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడా ఝులిపిస్తున్నారు బల్దియా అధికారులు. రోడ్లపై వ్యర్థాలు పడేయడం, నీరు వదలడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాస్టిక్‌ కవర్లను వాడుతున్న వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు.  శేరిలింగంపల�

    మైలురాయి : మిథాలీ @ 200వ వన్డే

    February 1, 2019 / 03:33 AM IST

    ఢిల్లీ : భారత కెప్టెన్, హైదరాబాద్ వాసి మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకోనుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికేటర్‌గా రికార్డు సృష్టించనుంది. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు మూడో వన్డే ఆడనుంది.

    ఈ ఒక్కరోజు పని చేయండి వర్మ

    January 31, 2019 / 07:37 AM IST

    తనను వేరే శాఖకు బదిలీ చేస్తూ హై పవర్ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ సర్వీసుకు మాజీ సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది. పదవీ విరమణ చేసే వరకు సర్వీసులో కొనసాగాలని వర్మను ప్రభుత్�

10TV Telugu News