ఒక్కరోజులోనే రూ.17 లక్షల జరిమానాలు

  • Published By: veegamteam ,Published On : October 15, 2019 / 03:28 PM IST
ఒక్కరోజులోనే రూ.17 లక్షల జరిమానాలు

Updated On : October 15, 2019 / 3:28 PM IST

గ్రేటర్‌ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడా ఝులిపిస్తున్నారు బల్దియా అధికారులు. రోడ్లపై వ్యర్థాలు పడేయడం, నీరు వదలడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాస్టిక్‌ కవర్లను వాడుతున్న వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. 

శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలోని చందానగర్‌లో ఈ ఒక్కరోజే 17 లక్షల రూపాయల ఫైన్లు విధించారు. గడిచిన 20 రోజుల్లో కోటి 98 లక్షల రూపాయల జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు.