Home » One Died
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ నగర శివార్లలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఘట్కేసర్ పరిధిలోని చౌదరిగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.
దేశవ్యాప్తంగా పులుల గణన కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా అభయారణ్యంలో పులుల గణన చేపట్టారు.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 36,999 శాంపిల్స్ పరీక్షించగా 164 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
అర్ధరాత్రి సమయంలో సరిహద్దు దాటి త్రిపుర రాష్ట్రంలోని గ్రామాల్లోకి ప్రవేశించి ఇళ్లలోని ఆవులను దోగిలించి సరిహద్దు దాటిస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బలో అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. లైన్ మెన్ నిర్లక్ష్యంతో 11 కేవీ సప్లైను గ్రామ లైన్ కు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో ఒకరు మృతి చెందారు.
new corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో 146 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,598కి చేరింది.
Watchmen beat two young men : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరు యువకులను ఆర్టీసీ కాంప్లెక్స్ మాల్ వాచ్మెన్లు దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలైన షాదుల్లా అనే యు�
161 new corona cases reported in Andhra Pradesh, One died : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. వైరస్ బారినపడిన వారిలో 251 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,985 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంల
Rain alert in Telugu states : తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజుల రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తె�