Home » onion
దేశవ్యాప్తంగా ఉల్లి డిమాండ్ పెరిగిపోయి రేట్లు ఆకాశానికి తాకాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ వందకు తక్కువ దొరకడం లేదు. ట్రేడర్ల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారస్థులు వెనువెంటనే ధరల్లో మార్పు చూపించడంతో వాటిపై మెమేలు, జోకులు నెట్టింట్లో వైరల్గ�
ఉల్లి ధరలు సామాన్య ప్రజల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో ఉల్లిపాయల కొరత ఏర్పడింది. ఉల్లి పోటు కారణంగా చాలా హోటల్స్ లో వాటి వినియోగం ఆపేశారు. చుక్కలు తాకుతున్న ధరలతో కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరల�
మార్కెట్లో బంగారం కంటే ప్రత్యేక వస్తువుగా మారిపోయింది ఉల్లి. సగటు వినియోగదారుడు ఉల్లిపాయల కోసం చేస్తున్న నిరీక్షన మరో 3వారాల పాటు కొనసాగనున్నట్లు మార్కెటింగ్ వర్గాలు అంటున్నాయి. కొరతను తీర్చే క్రమంలో ఈజిప్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం 6వేల 90
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రూ.40కే కిలో ఉల్లిగడ్డ ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్శాఖ వ్యాపారుల నుంచి సేకరించి ప్రజలకు విక్రయించనుంది. మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశాలతో వ్యాపార�
ఉల్లి సామాన్యులకు కన్నీరు తెప్పించేదిగా మారింది. రోజూ పెరుగుతున్న ధరలు చూసి మధ్యతరగతి మనుషులు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. శనివారం హైదరాబాద్ మార్కెట్లో మేలిరకం ఉల్లిపాయలు ఒక్కో క్వింటా రూ.6 వేలు పలికింది. గత నెలలో రూ.1971 ఉన్న ఉల్లి ఏకం�
ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని సామెత..అలాగే వెల్లుల్లకి కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఉల్లి,వెల్లుల్లి సామాన్యులకే కాదు..ధనవంతులకు కూడా కన్నీరు తెప్పిస్తున్నాయి. తిరుపతిలో కిలో వెల్లుల్లి రూ.250కి చేరింది. మహారాష్ట్ర నుంచి �
ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దిగిరావడం లేదు. బంగారంలాగా మారిపోయిన ఉల్లిగడ్డలను చోరీ చేసేస్తున్నారు. బీహార్లోని పాట్నాలో ఉల్లిగడ్డల సంచులను ఎత్తుకెళ్లిన సంగతి మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. లక్ష రూప�
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు చెపుతుంటారు. రోజు మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయతో కలిపి చేసిన వివిధ రకాలైన వంటకాలు చేసుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని వంటకాల్లో వెల్లుల్లి కూడా వాడుతూ ఉంటాం. పొద్దున్నే పరగడుపున పచ్చి వెల్లుల్లి �