Home » onions
ఉల్లిపాయలు కోయకపోయినా కంటిలో నీరు తెప్పిస్తున్నాయి. ఈ మాట ఇటీవల సర్వ సాధారణంగా మారిపోయింది. కారణం బంగ్లాదేశ్ లో కిలో ఉల్లి డబుల్ సెంచరీ దాటేసింది. కిలో రూ.200లుగా అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఉల్లి కష్టాలు పడుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళనలు చే�
ఉల్లిపాయలు ఘాటు కోసేటప్పుడు కన్నీరు పెట్టిస్తుంది. కానీ కొయకుండానే కంట నీరు పెట్టిస్తోంది అనే మాట ఇటీవల సర్వసాధారణంగా మారిపోయింది. ఉల్లి కళ్లనుంచే కాదు..జేబుల నుంచి కూడా కన్నీరు పెట్టిస్తోంది. భారీ వర్షాలకు ఉల్లి పంటలు నాశనం కావటంతో మార్
భారత కేంద్ర ప్రభుత్వం ఉల్లి రైతులకు షాక్ ఇచ్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. ఉల్లి పంటను విదేశాలకు ఎగమతి చేయకూడదు. ఈ ఆజ్ఞ వెంటనే అమల్లోకి వస్తుందని రైతులు పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చట్టపరంగా ఎగుమతి చేస�
ఆకాశన్నింటింది ఉల్లి ధరలే కాదు.. టమోటాలు కూడా. ఉల్లి ధరలు పెరిగి దొంగతనాలు చేయడానికి కూడా సిద్ధమవుతుంటే ఇప్పుడు టమోటా రేటు కూడా పీక్స్కు చేరుకుని సామాన్యుడిని అందమంటూ వెక్కిరిస్తున్నాయి. ఈ రేటు దేశ రాజధాని ఢిల్లీలో 70శాతం పెరిగింది. అంటే దా�
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. రోజు రోజుకు ఉల్లి రేటు పెరిగిపోతోంది. ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ.50 కి పై మాటే. కొన్ని చోట్ల వీటి రేటు రూ.60 కూడా దాటింది. దీంతో సామాన్యుడు ఉల్లి
ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఉల్లి కొనాలాంటే హడలిపోయే పరిస్థితి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వినియోగదారుల పరిస్థితి పక్కన పెడితే.. ఉల్లి రైతులు మాత్రం ఫుల్
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీనితో ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ప్రచారంతో వాతావరణం సైతం హీట్ ఎక్కుతోంది.