Home » onions
తాను ఎక్కువగా ఉల్లిపాయలు తినే కుటుంబం నుంచి రాలేదు అని,అందువల్ల బాధపడాల్సిన పనిలేదు అని బుధవారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్న సమయంలో మరో కేంద్రమంత్రి ఇలాంటి వ్�
తమిళనాడులోని మధురైలో కిలో ఉల్లిపాయలు రూ.150 నుంచి రూ.180కు చేరుకున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. మూలిగే నక్కమీద తాడిపండు పడినట్లుగా అల్లాడిపోతున్నారు. దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డలు లొల్లి పుట్టిస్తున్నాయి. ఉల్లి దొంగతనాలు కూడా జరుగుతున్�
పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఓ బుట్టలో ఉల్లిగడ్డలను తీసుకొచ్చి 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం నిరసన చేపట్టారు. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నా..ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డిసెంబర్ 04వ తేదీ బుధవారం జ
దేశంలో ఇప్పుడు ఉల్లి దొంగలు పడ్డారు. ఖరీదైనదిగా మారి దేశ ప్రజల్లో కళ్లల్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. తమిళనాడులో వెలుగు చూసిన ఉల్లి దొంగల ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని పెరంబల
ఏపీ ప్రభుత్వానికి పాలన చేయటం చేతకాకపోతే తప్పుకుని మళ్లీ ఎన్నికలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కూల్చివేతలు..కాంట్రాక్టుల రద్దుపైనే దృష్టి పెట్టింది తప్ప పాలన మీద కాదంటూ విమర్శించార�
కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కర్నూలు మార్కెట్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది.
సాక్షాత్తు ప్రధానమంది నరేంద్రమోడీ నియోజవర్గం అయిన వారణాసిలో కిలో ఉల్లిపాయలు కావాలంటే ఆధార్ కార్డ్ తాకట్టు పెట్టాల్సి వస్తోంది. ఎందుకంటే కిలో ఉల్లిపాయల ధరలు అలా ఉన్నాయి మరి అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ప్రజలను కంటతడి పెట్టి
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉల్లిపాయ రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి 80-110 రూపాయల మధ్య పలుకుతోంది. అటు ఉత్తర భారతంలోనూ అదే విధమైన పరిస్ధితి ఏర్పడింది. వంటలో ఉల్లి వాడకాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. ఉల్లి క�
బంగారు నగలో, లక్షల్లో డబ్బులో కాజేయలేదు. రూ. 20లక్షలు విలువ చేసే ఉల్లిపాయలు దోచుకెళ్లారు. మహరాష్ట్రలోని నాసిక్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు వెళ్తున్న ట్రక్లో ఉల్లిపాయలు మాయమయ్యాయి. నాసిక్కు చెందిన ప్రేమ్ చంద్ శుక్లా శివపురికి �
ఇప్పటిదాక బంగారం, డబ్బు, విలువైన ఫర్నీచర్, ఇతర రకాల వస్తువులు చోరీకి గురవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దేశంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. చోరీలు చేసే వ్యక్తుల కన్ను ఇప్పుడు బంగారం, వాహనాలు, ఇతర విలువైన వస్తువులపై కాకు�