Home » Operation Sindoor
యుద్ధం చేసింది పాకిస్థాన్ అయినా... వెనక ఉండి నడిపించింది మాత్రం చైనానే
జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.
ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది.
సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరు
భారత్, పాకిస్థాన్తో కలిసి పనిచేస్తానని ట్రంప్ ప్రకటన
కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో సింధూ జలాల నిలిపివేతపై భారత్ ప్రభుత్వం ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
ఒప్పందం జరిగిన గంటల్లోనే మాట తప్పిన పాకిస్తాన్
జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అటు పాకిస్థాన్, ఇటు భారత్ ప్రకటించినప్పటికీ కశ్మీర్ లోయలో, ఉధంపూర్లో మళ్లీ పాకిస్థాన్ డ్రోన్లు కనపడ్డాయి.
జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడింది.
ఈ యుద్ధం మధ్యలో తాము జోక్యం చేసుకోబోమని రెండు రోజల క్రితమే అమెరికా తెలిపింది. ఇప్పుడేమో తమవల్లే..