-
Home » Operation Sindoor
Operation Sindoor
భారత్ను మళ్లీ కవ్విస్తున్న పాకిస్తాన్..! డ్రోన్లను ఎందుకు పంపుతోంది.. ఈ చొరబాట్ల వెనుక ఉద్దేశ్యం ఏంటి..
జనవరి 9న సాంబా జిల్లాలో పాకిస్తాన్ నుండి వచ్చిన డ్రోన్ రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 16 బుల్లెట్లు, ఒక గ్రెనేడ్ను పడవేసినట్లు అనుమానిస్తున్నారు.
భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ వేళ పాకిస్థాన్ను కాపాడింది ఆ సాయమే.. ఆసిమ్ మునీర్ సంచలన కామెంట్స్..
Asim Munir : భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ గురించి పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీరు తాజాగా
పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన భారత్.. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ.. 2025లో కీలక ఘట్టాలు..
ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. 100 మందికిపైగా టెర్రరిస్టులను మట్టుబెట్టింది.
జమ్ముకశ్మీర్లో మళ్లీ కలకలం..! ఆపరేషన్ సిందూర్ 6 నెలల తర్వాత.. ఉగ్రదాడులకు కుట్ర?
నిఘా వర్గాల ప్రకారం.. సెప్టెంబర్ నుండి ఉగ్రవాద సంస్థలు చొరబాటు యత్నాలు ముమ్మరం చేశాయి.
భారత్తో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది నిజమే.. మేము ఇలా చేస్తాం: పాకిస్థాన్ రక్షణ మంత్రి
పాక్ ప్రపంచ పటంలో లేకుండా పోతుందని ఇటీవల భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. దీంతో..
పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ మాస్ వార్నింగ్..
పాకిస్తాన్ కు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం.. ఖబర్దార్..! పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ మాస్ వార్నింగ్..
ఆపరేషన్ సిందూర్ 1.0 లో ఉన్నట్లు ఈసారి సంయమనం పాటించమన్నారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు.
పాకిస్తాన్ను మట్టికరిపించిన భారత్.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..
భారత జెట్లు కూలాయంటూ సంజ్ఞలు చేస్తూ మైదానంలో సెలబ్రేట్ చేసుకుని పైశాచిక ఆనందం పొందిన పాక్ ప్లేయర్లకు.. ప్రధాని మోదీ..
భారత్ దెబ్బతో వణికిపోయిన జైష్-ఎ-మొహమ్మద్… ఇప్పుడు ఆ ముసుగులో డిజిటల్ దందా!
ఈ డిజిటల్ వాలెట్ల విధానం వల్ల బ్యాంకు లావాదేవీలు కనిపించవు. దీంతో ఉగ్రవాదానికి నిధులు అందకుండా చూసే FATF సంస్థను మోసం చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచానికి తెలిసొచ్చిన భారత ఆర్మీ సత్తా
ప్రపంచానికి తెలిసొచ్చిన భారత ఆర్మీ సత్తా