Home » Operation Sindoor
పాక్ ప్రపంచ పటంలో లేకుండా పోతుందని ఇటీవల భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. దీంతో..
పాకిస్తాన్ కు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఆపరేషన్ సిందూర్ 1.0 లో ఉన్నట్లు ఈసారి సంయమనం పాటించమన్నారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు.
భారత జెట్లు కూలాయంటూ సంజ్ఞలు చేస్తూ మైదానంలో సెలబ్రేట్ చేసుకుని పైశాచిక ఆనందం పొందిన పాక్ ప్లేయర్లకు.. ప్రధాని మోదీ..
ఈ డిజిటల్ వాలెట్ల విధానం వల్ల బ్యాంకు లావాదేవీలు కనిపించవు. దీంతో ఉగ్రవాదానికి నిధులు అందకుండా చూసే FATF సంస్థను మోసం చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచానికి తెలిసొచ్చిన భారత ఆర్మీ సత్తా
పాక్తో కొన్ని దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణ ఇది. ఘర్షణలపై భారత్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటిసారి.
లోక్సభలో రెండోరోజు ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.
"ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నాం. ఈ ఆపరేషన్ మొత్తం 22 నిమిషాల్లో ముగిసింది" అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
భారత్ నుంచి యుద్ధపాఠాలు నేర్చుకుంటున్న ప్రపంచం