OPPOSITION LEADERS

    కారుతో ప్రయాణం

    July 27, 2021 / 11:35 AM IST

    కారుతో ప్రయాణం

    జగన్,కేసీఆర్ సహా 15 బీజేపీయేతర పార్టీల అధినేతలకు మమత లేఖ

    March 31, 2021 / 05:39 PM IST

    భారతదేశ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదంపై బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీయేతర పార్టీల నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు.

    బడ్జెట్ 2021-22 : దేశాన్ని అమ్మకానికి పెట్టిన మోడీ సర్కార్

    February 1, 2021 / 05:46 PM IST

    Budget 2021 కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన బడ్జెట్​-2021-2022పై విపక్షాలు పెదవి విరిచాయి. దేశాన్ని అమ్మేయడమే లక్ష్యంగా బడ్జెట్​లో కేటాయింపులు ఉన్నాయని..ఇది పూర్తిగా దూరదృష్టి లేని బడ్జెట్​ అని మండిపడ్డాయి. రోగమొకటైతే మందొకట�

    విపక్ష నేతలు బయటికి రావాలి..రైతు నేత రాకేష్ టికాయత్

    January 31, 2021 / 09:20 PM IST

    Rakesh Tikait రైతులపై సానుభూతిగల ప్రతిపక్ష నాయకులు బయటికి రావాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. రైతులకు మరింత మద్దతు కావాలన్నారు. రైతు నిరసన వద్ద వాళ్లకి(విపక్షాలకు) ఓట్ల రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఆద

    రైతుల ఆందోళనలు…రాష్ట్రపతికి విపక్షాల వినతి

    December 9, 2020 / 08:56 PM IST

    Oppn Delegation Meets President నూతన వ్యవసాయ చట్టాలను మోడీ సర్కార్ ఉపసంహరించుకోవాల్సిందేనని విపక్షాలు తేల్చిచెప్పాయి. రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో ఇవాళ(డిసెంబర్-9,2020) విపక్ష పార్టీలకు చెందిన 5గురు సభ్యుల బృందం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భ�

    ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లైసెన్స్ లు ఉన్నాయి

    September 1, 2020 / 10:15 AM IST

    ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లెసెన్స్ లు ఉన్నాయో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు చర్చు జరుగుతోంది. ఎంతమంది దోషులుగా తేలారు ? బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది ? తదితర వివరాలు తెలియచేయాలని బీజేపీ ఎమ్మెల్యే దేవమణి ద్వివేది ఆ�

    హీటెక్కనున్న బడ్జెట్ సమావేశాలు : ‘సీఏఏ వద్దు’ సేవ్ ఇండియా నినాదాలతో ప్రతిపక్షాల నిరసన

    January 31, 2020 / 06:10 AM IST

    పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాలు మరింత వాడీ వేడిగా జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు కూ

    ప్రియాంక గాంధీ ఫోన్ కూడా హ్యాక్ చేశారు..బీజేపీ అంటే భారతీయ జాసూస్ పార్టీ

    November 3, 2019 / 12:19 PM IST

    వాట్సాప్‌పై స్పైవేర్ ఎటాక్ పై రాజకీయ వివాదం తీవ్రమైంది. ప్రియాంక గాంధీ వాద్రాతో సహా ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లను ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. నిన్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి వాదన చేశారు. శరద్

    కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు : గవర్నరే ఆహ్వానించారన్న రాహుల్

    August 24, 2019 / 02:48 PM IST

    కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేనట్లు అర్థమవుతోందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఇవాళ కశ్మీర్‌ వ్యాలీలో పర్యటించేందుకుగాను రాహుల్ నేతృత్వంలో విపక్ష నేతల బృందం శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే… వారిని అక్కడి పోల

    ఢిల్లీ రిటర్న్స్: ప్రతిపక్ష నాయకులకు…కశ్మీర్ లోకి నో ఎంట్రీ

    August 24, 2019 / 10:20 AM IST

    ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్ వ్యాలీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు కశ్మీర్ లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. రాహుల్ తో పాటు గులాం నబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్, ఆన

10TV Telugu News